Home » KTR
అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది అంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
మళ్లీ ఆ కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
"సిబ్బందికి సరైన మాస్కులు లేవు. హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం" అని అన్నారు.
పాతబస్తీ ప్రమాదం ఘటనలో 17మంది మృతి చెండగా.. వారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత సైతం కాస్త సైలెంట్ అయిపోతారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.
కవిత, హరీశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి హరీశ్ రావుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు.
పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటనని తేల్చి చెప్పారు.
తనను ఎవరూ నమ్మడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు.