Home » KTR
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి మాగంటి గోపీనాథ్ ను పరామర్శించారు.
దెయ్యాల నాయకుడు ఫాంహౌస్ లో నిద్రపోతున్నాడు. కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలి.
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
గోపీనాథ్ కు అందిస్తున్న చికిత్స వివరాలను ఆసుపత్రి సీనియర్ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు కేటీఆర్.
ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటూనే అంతా నడిపించుకుంటూ వస్తున్నారు కేసీఆర్.
"అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేవారు ఆలోచించాలి. అంతర్గతంగా నేను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరు?" అని అన్నారు.
కవిత ఇప్పుడు చెల్లని రూపాయి అయ్యారని రఘునందన్ రావు చెప్పారు.
కేసీఆర్ను దేవుడు అంటూనే..పార్టీలో ఉన్న నేతలందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు కవిత.
BRS లో ముసలం.. రామన్నపై కవితక్క కన్నెర్ర!