Home » KTR
Anasuya-KTR : కేటీఆర్ చేసిన ట్వీట్ పై అనసూయ స్పందించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ స్పందించారు.
కాంగ్రెస్ విజయం సాధించడంతో ఐదేళ్ల నుంచి బాధ పడుతున్న తనకి విముక్తి లభించిందంటూ బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు.
ఎవరైనా.. ఎంత పెద్ద వారైనా.. ప్రజలను తక్కువ అంచనా వేయరాదు. మార్పు కోసం జనం పరితపిస్తుంటారు. నచ్చని నాయకులను ఇంటికి పంపిస్తారు. అందుకే... ప్రజాస్వామ్యంలో అందరికంటే ప్రజలే గొప్పవారు. వాళ్ల నిర్ణయమే అల్టిమేట్.
కేటీఆర్ ని ప్రశంసిస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. నేనెప్పుడూ మీలాంటి లీడర్ని చూడలేదు సర్..
ఇదే సందర్భంలో అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ‘‘స్పష్టమైన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. అలాగే వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ప్రజల చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వొద్దని సూచించారు. అందుకే ప్రజాస్వామ్య పండుగలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం నాటితో ముగియనుంది. ప్రచార పర్వం చివరి అంకంలో అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30వతేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడను�
కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది.