Home » Kukatpally
కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
కల్లు తాగి నిద్రపోగా ఇదే అదనుగా భావించిన కవిత కరెంట్ షాక్ పెట్టి సాయులును హత్య చేసింది.
ఆ డబ్బుతో గుంటూరులో లగ్జరీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్, కారు కొన్నారు. దాదాపు కేజీ బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేశారు. అంత డబ్బు ఇచ్చినా వారి ఆశ తీరలేదు.
ఎన్ని చోట్ల అక్రమ కట్టడాలు నేలమట్టం చేశారు, ఎన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ వివరాలన్నీ తెలియజేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
నగరంలో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియను మొదలు పెట్టింది
పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా బృందం చేపట్టింది.
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు హర్ష గాల్లోకి డబ్బులు విసిరేశాడు
యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, పబ్లిక్ లో న్యూసెన్స్ కు కారణం అవుతున్న ఇలాంటి వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటున్నారు.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాది.