-
Home » Kurnool Dist
Kurnool Dist
Andhra Pradesh : ఆత్మకూరులో టెన్షన్..టెన్షన్
జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆత్మకూరు చేరుకున్నారు. ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Inhuman Incident In Kurnool : కర్నూలు జిల్లాలో అమానవీయం.. కులం పేరుతో అంత్యక్రియలకు అభ్యంతరం
కులం పేరుతో కుల సంఘం సభ్యులు దారుణంగా వ్యవహరించారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పారు. మిడుతూరు మండలం కడుమూరు గ్రామ స్మశాన వాటిక దగ్గర ఈ ఘోరం జరిగింది.
అబ్దుల్ సలాం కేసు : తెల్లకాగితంపై సంతకం పెట్టాలని ఒత్తిడి, తగ్గని పోలీసుల ఓవరాక్షన్
Abdul Salam case : నంద్యాల అబ్దుల్ సలాం కేసులో పోలీసులు ఓవరాక్షన్ ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసు అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబంపై ఇంకా ఒత్తిడి తెస్తునట్లు తెలుస్తోంది. అర్థరాత్రి అబ్దుల్ సలాం అత్త ఇంటికి ఓ మహిళా ఎస్సై, కానిస్టేబుల
అబ్దుల్ సలాం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? ఏం జరిగింది ?
Nandyal Family Suicide : కర్నూలు జిల్లా నంద్యాలలో నలుగురు చావుకు కారణమైన ఖాకీలపై వేటు పడింది. నంద్యాల సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్ట్చేశారు. అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని విచారణలో తేలడంతో వారిప
నంద్యాలలో ఫ్యామిలీ సూసైడ్, సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్టు
Family suicide in Nandyal : కర్నూలు జిల్లా నంద్యాలలో నలుగురు చావుకు కారణమైన ఖాకీలపై వేటు పడింది. నంద్యాల సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను అరెస్ట్ చేశారు. అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని విచారణలో తేలడంతో వార�
తిరుపతిలో ప్రత్యక్షమైన యువతి జ్యోతి
Kurnool Girl Jyothi Safe : కర్నూలు జిల్లాలోని అహోబిలంలో అదృశ్యమైన జ్యోతి కథ సుఖాంతమైంది. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు రెండు రోజుల్లో ఈ కేసును చేధించారు. యువతి జ్యోతి 2020, నవంబర్ 04వ తేదీ బుధవారం తిరుపతిలో ప్రత్యక్షమైంది. శివశంకర్ అనే వ్యక్తిని తిరుపతిలో పెళ్లి చేస�
8 పెళ్లిళ్లు చేసుకుంది..చివరకు తొమ్మిదో భర్త చేతిలో చనిపోయింది..ఏమిటా కథ?
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇతర వ్యక్తులతో పరిచయం పెంచుకుంది..వారితో సన్నిహితంగా మెలిగేది..ఈ విషయం 9వ భర్తకు తెలిసింది. వారించాడు. వినిపించుకోలేదు. చివరకు ఆమెను హత్య చేశాడు. విచారణలో ఇలాంటి విస్తు గొలిపే విషయాలు వెలుగు చ�
నాకు కరోనా లేదు..తీసుకెళ్లండి..కర్నూలు యువతి సెల్ఫీ వీడియో
నాకు కరోనా వైరస్ సోకలేదు..నన్ను తీసుకెళ్లండి.. వైద్య పరీక్షలు చేయించండి..కేవలం జ్వరం మాత్రమే ఉంది..ఏపీ ప్రభుత్వం స్పందించాలి..అంటూ కర్నూలు జిల్లాకు చెందిన యువతి వేడుకొంటోంది. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. దీ�
వీరు మనుషులేనా : బాలుడిపై యువకుల అత్యాచారం
తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు కొందరు కామాంధులు. వావి వరుసలు కూడా మరుస్తున్నారు. అభం శుభం తెలియని పసిమొగ్గల నుంచి వృద్ధులపై దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా �
YSRCP అధికారంలోకి వస్తే : 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ – జగన్
ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏయే పనులు చేస్తామో చిట్టా విప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్చి 30వ తేదీ శనివా�