-
Home » kvp ramachandra Rao
kvp ramachandra Rao
నా ఫామ్హౌస్ను నేనే కూల్చేస్తా..!- మాజీ ఎంపీ కేవీపీ సంచలన లేఖ..
తనను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి తన ఫామ్ హౌస్ కు సంబంధించి వెంటనే అధికారులతో పూర్తి సర్వే చేయించాలని,
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి వైఎస్సార్ పాదయాత్రే : సీఎం రేవంత్ రెడ్డి
వైఎస్ జయంతి సందర్భంగా గాంధీ భవన్, సీఎల్పీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి బట్టలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం వైఎస్ జయంతి సందర్భంగా ..
చంద్రబాబు, జగన్ ఢిల్లీ పర్యటనలపై కేవీపీ కీలక వ్యాఖ్యలు.. ఏపీని ఏం చేద్దామనుకుంటున్నారు?
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు పలు ప్రశ్నలు సంధించారు.
KVP: కేవీపీపై రేవంత్రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్కు వచ్చిన ఇబ్బందేంటి?
కాంగ్రెస్ పార్టీలో జాతీయస్థాయిలో ముఖ్య నేతగా పేరున్న కేవీపీపై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలు ఎక్కుపెడుతుండగా, కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి కూడా ఆయనపై చిర్రుబుర్రులాడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది.
YS Sharmila: షర్మిల, కాంగ్రెస్ మధ్య రాయబారం నడిపిందెవరు.. విలీనానికి అంతా సిద్ధమా?
షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఒకట్రెండు రోజుల్లో విలీన ప్రక్రియపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
KVP Ramachandra Rao : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణం : మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు
ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
kvp ramachandra rao: పాచిపోయిన లడ్లు ఇచ్చారన్నారు.. అదే బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారు: కేవీపీ రామచంద్రరావు
kvp ramachandra rao: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. కడప జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనసేన అనేది పవన్ కల్యాణ్కు చెందిన పార్టీ అని, ఆయన పార్టీ పెట్టుకునే పొత్తుల గ�
వైఎస్ షర్మిల వెనుక ఆ ఇద్దరు.. చేవెళ్ల నుంచి పాదయాత్ర
who is behind ys sharmila new party: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయ్. ఇంతకీ వైఎస్ షర్�
వైఎస్ఆర్ నాటి చట్టాన్ని మళ్లీ తీసుకురావాలి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేశంలోనే తొలిసారిగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యసిబ్బంది, ఆస్పత్రులపై దాడులకు వ్యతిరేకంగా 2007లో చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజశేఖర్ర
పోలవరం రచ్చ : గవర్నర్కు కేవీపీ వినతిపత్రం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ KVP రామచంద్రరావు కలిశారు. మే 16వ తేదీ గురువారం రాజ్ భవన్కు వచ్చిన కేవీపీ గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తర్వాత సమావేశానికి సంబంధించిన విషయాలను ఆయన మీడియాకు తెలి