Home » KXIP
ఐపీఎల్ 2019లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరోసారి తలపడనున్నాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇదే లీగ్లో ఏప్రిల్ 1న మొహాలీ వేదికగా జరిగిన
పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ పై విరుచుకుపడ్డారు. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాజస్థాన్ ను చిత్తు చేసి 12 పరుగుల తేడాతో విజయం సాధించారు. టాస్ ఓడినా పంజాబ్ ప్లేయర్లు భేష్ అనిపించే ప్రదర్శన చేసి కట్టిపడేశారు. బౌ
టాస్ ఓడినా పంజాబ్ బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ లో సత్తా చాటారు. పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆరంభం నుంచి దూకుడు చూపించిన పంజాబ్ ఆటగాళ్లు.. రాజస్థాన్ కు 183 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపె�
ఐపీఎల్ 12లొ భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా రాజస్థాన్.. పంజాబ్ లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ అర్హత సాధించేందుకు రాజస్థాన్ తీవ్రంగా కష్టపడుతోంది. టాస్ అనంతరం మాట్లాడిన అశ్విన్.. టాస్ గెలి�
ఎట్టకేలకు ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కీలకమైన మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో కనిపించిన కోహ్లీసేన సక్సెస్ అయింది.
ఐపీఎల్ 12లో బెంగళూరు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో బెంగళూరుకు 174 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన క్రిస్ గేల్ అనూహ్యంగా (99; 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులు)తో మెరిపించాడు. ఆ ఒక్కడిని మినహా�
తొలి విజయం నమోదు చేయాలని ఆరాటంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో పోరాడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారీ పట్టుదలతో కనిపిస్తోన్న బెంగళూరు గేమ్ గెలిచేందుకు తీవ్రంగ�
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన పోరులో పంజాబ్ ముంబై వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ముంబై దూకుడైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. క్వింటన్ డికాక్(24), సిద్దేశ్ లాడ్(15), సూర్యకుమార్ యాదవ్(21), కీరన్ పొలార్డ్(83), ఇషాన్ కిషన్(7), హార
ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతోన్న పోరులో పంజాబ్ విజృంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ముంబైకు 198 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. పంజాబ్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు కేఎల్ �
ఐపీఎల్లో భాగంగా జరుగుతోన్న 24వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్లు తలపడనున్నాయి.