KXIP

    గేల్.. క్రికెట్ ఆడు.. ఫుట్‌బాల్ కాదు

    April 30, 2019 / 09:42 AM IST

    ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సింగిల్స్ కోసం కూడా ప్రయత్నించని క్రిస్ గేల్.. ఫీల్డింగ్‌లో కొంచెం కష్టపడ్డాడు. అది కూడా తనదైన శైలిలో బంతిని ఆపేందుకు ప్రయత్�

    KXIPvsSRH: పంజాబ్‌ పవర్ సరిపోలేదు

    April 29, 2019 / 06:13 PM IST

    213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది. 

    KXIPvsSRH: పంజాబ్‌ టార్గెట్ 213

    April 29, 2019 / 04:20 PM IST

    ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

    KXIPvsSRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

    April 29, 2019 / 02:07 PM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 48వ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా ప్లే ఆఫ్‌ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు హైదరాబాద్.. పంజాబ్ లు హోరాహోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అనంతరం పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన�

    కోహ్లీ క్యాచ్ పట్టాడు.. అశ్విన్ గ్లౌవ్స్ విసిరికొట్టాడు..

    April 25, 2019 / 01:03 PM IST

    ఏ ఆటకైనా ఎమోషన్ అనేది కీలకం. ఆ ఆవేశం.. క్రీడోత్సాహమే ఎంతసేపైనా మైదానంలో ఉండేలా చేస్తుంది. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాలనే తపనే మనల్ని గెలిపిస్తుంది. ఏప్రిల్ 24బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి సన్నివేశమే ఒకటి చోటు

    అంపైర్ మతిమరుపు: జేబులో బాల్ పెట్టుకుని అయోమయం

    April 25, 2019 / 11:14 AM IST

    ఐపీఎల్ సీజన్ 2019 ఆరంభం నుంచి అంపైర్లు ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మ్యాచ్ బాల్‌ను సరిగా అంచనా వేయలేని అంపైర్లు నో బాల్ అంటూ పలు మార్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చారు. ఈ కారణంతో మహేంద్రసింగ్ ధోనీ కూడా స్టేడియంలో నోరు పారేసుకున్నాడు.

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

    April 24, 2019 / 02:34 PM IST

    ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 24, 2019) ఇక్కడ బెంగళూరులోని చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.

    పంజాబ్ కెప్టెన్ అశ్విన్‌కి రూ.12కోట్ల జరిమానా

    April 21, 2019 / 09:38 AM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్‌కు భారీగా జరిమానా పడింది. ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీకి జరిమానాలతో పాటు రవిచంద్రన్ అశ్వి�

    KXIPvsDC: పంజాాబ్‌ను ఢిల్లీ కొట్టేసింది

    April 20, 2019 / 06:12 PM IST

    సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చితక్కొట్టింది. చివరి బాల్ వరకూ సాగిన ఉత్కంఠపోరులో శ్రేయాస్ అయ్యర్ కీలకంగా వ్యవహరించి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఢిల్లీ.. పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

    KXIPvsDC: ఢిల్లీ టార్గెట్ 164

    April 20, 2019 / 04:18 PM IST

    టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోరాడింది. 163 పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేవరకూ 7 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్(12), క్రిస్ గేల్(69; 37బంతుల్లో 6ఫోర్లు, 5 సిక్సులు) చే

10TV Telugu News