Home » LAWYERS
Lawyers’ murder : న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్రావు హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్ చేసినట్లు అతడు వెల్లడించాడు. అడ్వకేట్ వామన్రావు బతికి ఉంట�
తన కూతురుకు కరోనా ఉందని చెప్పడంతో కోర్టులో కలకలం రేపింది. దీంతో కోర్టులో వివాహం చేసుకొనేందుకు వచ్చిన ఆమె ఆశ నెరవేరలేదు. వెంటనే ఆమెకు పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ కు తరలించారు. వివాహం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి ఇలా చేసి ఉంటాడని భావిస్త�
ఏపీని మూడు రాజధానులుగా చేస్తానని సీఎంజగన్ చెప్పినప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కాగా ఈ అంశంపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారథి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రా�
కర్నూలు జిల్లాలో జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై అడ్వకేట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో ఎప్పుడో హైకోర్టు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. త్వరగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి హైకోర్టు
వందలాదిమంది ఢిల్లీ పోలీసులు ఇవాళ(నవంబర్-5,2019) రోడ్డుపైకి వచ్చారు. ITO దగ్గర ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం బయట తమకు న్యాయం చేయండంటూ నిరసనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. శనివారం తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటనకు ని
ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లాయర్లపై కాల్పులు జరిగాయని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు తెలిపార�
ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు వద్ద శనివారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. వాహానం పార్కింగ్ చేసే విషయంలో పోలీసులకు, న్యాయవాదులకు చెలరేగిన వివాదం మరింత ముదిరింది. కాసేపటికి ఇది ఘర్షణగా మారింది. ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ తన �
బీజేపీ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసును మీడియా రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తీసుకొని సీజేఐ విచారణ చేపట్టాలంటూ కొంత
మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) నామినేషన్ల పరిశీలన సందర్భంగా లోకేశ్ అఫడవిట్ లో తప్పులు ఉన్నట్టు వైకాపా ప్రతినిధులు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో �
అమరావతి: నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్