leave

    వదిలేయండి…రాజకీయాలు చేయోద్దన్న జేఎన్ యూ వైస్ ఛాన్సలర్

    January 8, 2020 / 04:06 PM IST

    జేఎన్‌యూలో ఇటీవల చోటుచేసుకున్న హింసాకాండ, ఆ తర్వాత పలువురుప్రముఖులు యూనివర్విటీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించడం వంటి విషయాలపై జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ ఎమ్ జగదీష్ కుమార్ స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పడకొనే, డీఎంకే నేత కణిమొళి జేఎన్‌�

    ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సంచలన నిర్ణయం

    November 6, 2019 / 10:29 AM IST

    ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం లీవ్ పెట్టారు. నెల రోజుల పాటు సెలవు పెట్టారు. కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఏకంగా డిసెంబర్ 6 వరకు ఆయన లీవ్ లో ఉంటారు. ఏపీ సీఎస్ బాధ్యతల నుంచి ఎల్వీని తప్పించిన జగన్ ప్రభుత్వం.. ఆయనకు

    షాకింగ్ : కుక్క కోసం యువతి ఆత్మహత్య

    November 3, 2019 / 03:06 AM IST

    తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి కుక్క కోసం ఆత్మహత్య చేసుకుంది. కుక్కని వదిలి ఉండలేను అంటూ ఏకంగా ప్రాణాలే తీసుకుంది. యువతి చర్యతో

    గెట్ అవుట్ ఫ్రమ్ ఢిల్లీ : బీజేపీ చీఫ్ పై కేజ్రీవాల్ ఆగ్రహం

    September 25, 2019 / 09:32 AM IST

    ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాలన్నారు సీఎం కేజ్రీవాల్. దేశ రాజధానిలో కనుక NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో పుట్టిన మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అస్సాంలో జరిగ

    సెలవుపై వెళ్ళిన ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది 

    May 10, 2019 / 02:23 PM IST

    అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అయిదు రోజుల పాటు శలవుపై వెళ్ళారు. ఈనెల 11 నుంచి 15 వరకు ఆయన శలవులో ఉంటారు. 16 వ తేదీ తిరిగి విధులకు హాజరవుతారు.  కేబినెట్ మీటింగ్ కు సంబంధించి  సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ  ఖారా

    లిబియా వదిలి భారత్ కు వచ్చేయండి

    April 19, 2019 / 04:11 PM IST

    లిబియా దేశంలో రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.లిబియాలో ప్రస్థుతం నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం(ఏప్రిల్-19,2019)ట్విట్టర్ వేదికగా సుష్మా స్పందించారు.లిబియాలో ఉన్న భారతీయ�

    మనీలాండరింగ్ కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్

    April 1, 2019 / 04:22 PM IST

    మ‌నీలాండ‌రింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాకు సోమవారం(ఏప్రిల్-1,2019) స్పెష‌ల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.వాద్రా స‌న్నిహితుడు మ‌నోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం ఈ కే

    నవాజ్ షరీఫ్ కు బెయిల్

    March 27, 2019 / 01:07 PM IST

    అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బెయిల్ లభించింది.  మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు షరీఫ్ కు మంగళవారం(మార్చి-26,2019) పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంల�

    అయోమయం సృష్టించొద్దు… కాంగ్రెస్ 7సీట్ల ఆఫర్ పై మాయా ఫైర్

    March 18, 2019 / 10:38 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�

    చత్తీస్ ఘడ్ పోలీసులకు వారాంతపు సెలవులు

    March 11, 2019 / 03:11 AM IST

    రాయ్ పూర్ : చత్తీస్ ఘడ్ పోలీసులకు వారంతపు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  సెలవు లేకుండా  నిర్విరామంగా  విధులు నిర్వరిస్తున్న  పోలీసులకు  ఉపశమనం కలిగించేందుకు  వీక్లీ ఆఫ్ లు ఇస్తున్నామని ఆ రాష్ట్ర డీజీపీ డీఎం �

10TV Telugu News