leave

    ఢిల్లీని వీడుతున్న సోనియా గాంధీ

    November 20, 2020 / 03:07 PM IST

    Sonia Gandhi advised to leave Delhi due to pollution కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీని వీడనున్నారు. దేశరాజధానిలో వాయుకాలుష్యం భారీగా పెరిగిన నేపథ్యంలో దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియాగాంధీ కొన్ని రోజులపాటు నగరానికి దూరంగా ఉండాలని డాక్టర్లు �

    ఢిల్లీకి ఏపీ సీఎం జగన్, ప్రధానితో భేటీ ?

    October 4, 2020 / 06:27 AM IST

    ap cm jagan to visit delhi : ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2020, అక్టోబర్ 05వ తేదీ సోమవారం ఉదయం కడప జిల్లా పులివెందులకు వెళ్లనున్నారు. అక్కడ తన మామ ఈసీ గంగిరెడ్డి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం కడపకు చేరుకుని ప్రత్యేక

    డ్రగ్స్ ఆరోపణలు : నిరూపిస్తే ముంబై వదిలి వెళ్ళిపోతా…కంగనా

    September 8, 2020 / 09:06 PM IST

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ మంగళవారం దీనిపై విచారణకు ఆదేశించారు. బాలీవుడ్‌లో డ్రగ్ మాఫియాపై మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ ఇటీవల క�

    డ్రాగన్ కు జపాన్ షాక్… చైనా వదిలి వచ్చే కంపెనీలకు 536 మిలియన్ డాలర్ల సాయం

    July 19, 2020 / 10:13 PM IST

    చైనాలో తయారీపై ఆధారపడటాన్ని తగ్గించే కొత్త కార్యక్రమంలో భాగంగా జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన ఫ్యాక్టరీలు చైనా నుండి బయటికి తరలించడానికి మరియు స్వదేశానికి లేదా ఆగ్నేయాసియాకు తమ స్థావరాలను మార్చుకోవటానికి జపా�

    విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్, 10లక్షల మంది వెనక్కి

    July 7, 2020 / 10:59 AM IST

    త‌మ దేశంలో చ‌దువుకుంటున్న విదేశీ విద్యార్థుల‌కు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు పంపేయాలని నిర్ణయించింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇప్పుడు కొన్ని విద్యా సంస్థ‌ల్లో ఆన్‌లైన్ క్లాసులు మొద‌ల‌య్యాయి. ఆన్‌లైన్‌లో వ

    భారత్ దృష్టంతా కరోనాపైనే : తమను పట్టించుకోకపోవడంతో కొట్టుమిట్టాడుతున్న TB, HIV రోగులు 

    April 7, 2020 / 08:40 PM IST

    భారత్ దృష్టంతా కరోనాపై పెట్టడంతో TB, HIV రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనావైరస్ పై దృష్టి కేంద్రీకరించినందుకు తాము ప్రస్తుతం ప్రభుత్వాన్ని నిందించలేము, కానీ ఇలాంటి ఇతర వ్యాధులపై దృష్టి పెట్టకపోవడం సరైంది కాదని పలువురు అంటున్నారు. 

    రాధిక హత్య కేసు : పోలీసులకు సెలవుల్లేవు

    February 13, 2020 / 06:03 PM IST

    కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్‌ టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు అధికారులు. త్రీడీ స్కానర్‌ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీ కమలహాసన్‌ రెడ్డి సెలవు రద్దు చేసుకుని కరీంనగర్‌ వచ్చారు. మరోవైపు హంతకుడు కోసం ఎని

    మా దేశం నుంచి వెళ్లిపోండి..లేదంటే : బంగ్లా దేశీయులకు వార్నింగ్

    February 4, 2020 / 04:47 AM IST

    దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకంపనలు రేపుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    జేడీయూ నుంచి ప్రశాంత్ కిషోర్ ఔట్!…అమిత్ షా చెబితేనే చేశానన్న నితీష్

    January 28, 2020 / 12:57 PM IST

    ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిం�

    బీజేపీతో పొత్తుపై జేడీయూలో లుకలుకలు…పార్టీ మారవచ్చన్న నితీష్

    January 23, 2020 / 09:47 AM IST

    బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే బీహార్ అసె�

10TV Telugu News