Home » leaves
man uses jcb : వీపును జేసీబీతో గోకించుకున్నాడు. అవును ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 41 సంవత్సరాలున్న ఓ వ్యక్తి..ఓ నిర్మాణ స్థలంలో నిలబడి ఉన్నాడు. ఓ బట్టతో వీపును గోక్కుంటూ..అక్కడనే ఉన్న జేసీబీ దగ్గరకు వెళ్లాడు. కిందకు వ
పెళ్లి అయి మూడు రోజులే అయ్యింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు తల్లిదండ్రులే కారణమని, �
ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ఈ వైరస్ నుంచి కాపడుకొనేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వేడి వేడి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించడంతో చల్లని పదార్థాలను తాత్కాలికంగా పక్కకు పెట్టేస్తున్నారు. దీంతో చల్లటి కూల్ డ్రింక్, ఐస్ క్రీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. భారత పర్యటన ముగించుకున్న ట్రంప్.. అమెరికాకి తిరుగు పయనం అయ్యారు. మంగళవారం(ఫిబ్రవరి
47ఏళ్ల యూరోపియన్ యూనియన్(EU)సభ్య దేశం నుంచి ఎట్టకేలకు శుక్రవారం(జనవరి-31,2020)రాత్రి11గంటలకు బయటకొట్టింది. 27యూరోపియన్ యూనియన్ దేశాల కూటమి నుంచి బ్రిటన్ అధికారంగా బయటికొట్టించి. దీనినే మనం బ్రెగ్జిట్ అంటాము. అంటే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం. బ్రిటన్ ల
కడుపున పుట్టిన బిడ్డల్ని అనాథలుగా చేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయి. నవమాసాలు మోసి కన్న పేగును వీధుల పాలు చేస్తున్నారు. చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. పసిగుడ్డుల ప్రాణాలను నడివీధుల్లో పడేస్తున్నారు. ఇటువంటి మరో ఘటన విజయవాడలో చోటుచేసుకుం�
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు పార్లమెంటులో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 31 తర్వాత బ్రెగ్జిట్ ఒప్పందంపై ఓటింగ్ జరుగనున్న సమయంలో సొంతపార్టీ ఎంపీ డాక్టర్ ఫిలిఫ్ లీ పార్టీని వీడుతున్నట్లు ఓ లేఖ రాశారు. దీంతో బోరిస్ పార్లమెంటరీ మ�
బహ్రెయిన్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్ బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈరోజు జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోడీ పాల్గొంటారు. అంతకు ముందు బహ్రెయిన్ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరిం�
ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్..ఎక్కడ చూసిన ప్లాస్టిక్ మయంగా మారిపోతోంది. ఈ ప్లాస్టిక్ భూతం రోజు రోజుకు పర్యావరణాన్ని కబళించేస్తోంది. ఎక్కడకు వెళ్లినా అక్కడికే తిరిగి రావాలనేది పెద్దల సామెత. అందుకే ఎక్కడైతే మనిషి మొదలయ్యాడో అక్కడికే ర�
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ మొదటి సెమీ హైస్పీడ్ రైటు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) తొలి కమర్షియల్ రన్ ఇవాళ(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైంది. ప్రయాణికులతో కలిసియ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాశి బయల్దేర�