Home » left
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత తన ముగ్గురు కన్న పిల్లలను వదిలించుకుంది.
ఈరోజు రామ్ (బీజేపీ), బాం (లెఫ్ట్) ఒక్కటయ్యారు. మనల్ని ఓడించడానికి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి వీరిద్దరివీ పూర్తి విరుద్ధ భావజాలాలు. అయినప్పటికీ మన మీద పోరాటానికి ఏకమయ్యారు. కానీ మనకు చాలా గొప్ప సైద్ధాంతికత ఉంది. మనం వారిని ఓడించాలి. దానికి �
ఉత్తర్ప్రదేశ్ హమీర్పూర్ జిల్లా పండరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెయ్యి రూపాయిలు ఇవ్వలేదని నిండు గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన పురిటినొప్పులతో నరకయాతన అనుభవించింది.
పశ్చిమబెంగాల్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టే.. రాష్ట్ర రాజకీయమంతా తిరుగుతోంది. అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు ప్రస్తుత బీజేపీ, మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి... ఈ ఇద్దరి పోటీతో నందిగ్రామ్లో ఎలక్షన్ హీట్ టాప్పిచ్�
Bigg Boss show : అనారోగ్యంతో అవస్థ పడుతున్న నోయల్.. గంగవ్వ లాగే బిగ్బాస్ షో నుంచి అనూహ్యంగా వెళ్లిపోయాడు. దీంతో ఇంటిసభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. కానీ వీలైనంత త్వరగా కోలుకుని నోయల్ మళ్లీ తిరిగి రానున్నాడు. మళ్లీ వచ్చేస్తాడన్న సంతో�
రూ.3 కోట్ల విలువైన ఆస్తులు పంచి ఇచ్చినా లాభం లేకపోయింది. కనీసం అన్నం కూడా పెట్టకుండా కన్నతండ్రిని నడి బజారులో వదిలేశారు కొడుకులు. అందరిని కంటతడి పెట్టించిన ఈ ఘటనపై వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో కోహెడ ఎస్ఐ స్పందించారు. తండ్రిని నడి వీధిలో వదిలే�
తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.
ఈ ఫొటోలో ఎన్ని పులులు కనిపిస్తున్నాయి ? అంటూ పజిల్ విసిరారు అటవీ శాఖ అధికారి సుసాంట నంద. ఈయన సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. పలు విషయాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తుంటారు. అటవీ శాఖకు సంబంధించిన వాటిని ఈయన పోస్టు
కమ్యూనిస్టు ప్రభుత్వానికి మోడీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. గతేడాది వివిధ రాష్ట్రాల్లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఏడు రాష్ట్రాలకు గానూ రూ.5,908.56 కోట్లు విడుదల చేసేందుకు సోమవారం కేంద్రం ఆమోదం తెలపింది. కర్నాటక,హిమా�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా హింసాత్మక ఆందోళనలు జరుగతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నిరసనలు ఉధృతమైన నేపథ్యం