Home » Legislative Council
బుధవారం(జనవరి 22,2020) ప్రారంభమైన అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున
వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో శాసన మండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. శాసనమండలిలో 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ... సెలెక్ట్ కమిటీ
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును మంగళవారం శాసనమండలిలోప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునేయత్నం ద్వారా టీడీపీ సరి కొత్త సంప్రదాయానికి తెర తీసింది. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదించిన బిల్లును అడ్డ
శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న టీడీపీ..జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది.
ఇవాళ్టి(జనవరి 21,2020) నుంచి ఏపీ శాసనమండలి ప్రారంభం కానుంది. శాసనసభ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమవుతున్న మండలి సమావేశాలు రెండు రోజులపాటు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళవారం 17 బిల్లులపై చర్చ జరిగింది. వీటిలో 15 బిల్లులను మండలి ఆమోదించింది. శాసన మండలిలో ఏపీ షెడ్యూల్ కులాల సవరణ బిల్లులో క్లాజ్ 12బిని సవరించాలని టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రతిపాదించారు. క్లాజ్ 12బికి �
తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాట్లు పూర్తిచేసింది. 40 స్థానాలున్న శాసనమండలిలో మార్చి చివరికల్లా 16 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. దీనిని పరిశీలించి కేంద్ర ఎన్న