Home » lionel messi
ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి ఇటీవల ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు నగరాల్లో పర్యటించి పలువురు ప్రముఖులను కలిసి స్టేడియంలో సరాదాగా మ్యాచ్ లు ఆడారు. ముంబైలో సచిన్ - మెస్సి కలిసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఇద్దరి�
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారత పర్యటన చివరి దశకు చేరింది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma) మైదానంలో లేకపోయినప్పటికి కూడా అభిమానులు అతడి నామస్మరణ చేశారు.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ (Lionel Messi) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు.
ఈ మ్యాచ్ను రాహుల్ గాంధీ కూడా చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా స్టేడియానికి వచ్చారు.
ఫలక్నుమా ప్యాలెస్ వద్దే అతడిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. .
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియం నుంచి తొందరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇవి..
ఈ మ్యాచ్ నేపథ్యంలో 3వేల మంది భద్రతా ఏర్పాట్లు చేశారు. టికెట్లు లేనిదే స్టేడియంలోకి రావొద్దని పోలీసులు సూచించారు.
Lionel Messi : కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు.
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi ) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు.