Home » live in relation
కలహాల కారణంగా విడిపోయిన తన భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని, భర్త బండరాయితో కొట్టి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల మోజులో నేరాలు జరుగుతున్నా ప్రజలు వీటిపై మోజు పెంచకుంటూనే ఉన్నారు.
wife request , protection from husband in kamareddy : కామారెడ్డి పట్టణంలో దారుణం జరిగింది. ఓ మహిళతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న ట్రావెల్స్ యజమాని కరోనా కష్టకాలంలో ఆర్ధికంగా చితికి పోవటంతో మహిళను వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్న ఘటన కామారెడ్డి లో చోటు చ�
Woman Shamed, Forced To Walk With In-Laws On Shoulders : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్త నుంచి విడిపోయి వేరోకరితో సహజీవనం చేస్తున్న మహిళకి గ్రామస్తులు దారుణ శిక్ష విధించారు. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలోని సాగై మరియు బన్స్ ఖేడీ గ్రామలమధ్య ఈదారుణం చోటు చేసుకుంద�
woman killed by man, due to illicit relation : అనంతపురంలో దారుణం జరిగింది. ఓ మహిళ హత్యకు గురైంది. అనుమానంతో ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేశాడు. అశోక నగర్ లో నివసిస్తున్న యశోద(32) అనే మహిళకు రాణి నగర్ కు చెందిన శంకర్ అనే రాడ్ బెండర్ తో12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వ�
man eliminated paramour with her son : తనతో సహజీవనం చేస్తున్న మహిళ మరోక వ్యక్తితో చనువుగా ఉండటం సహించలేని వ్యక్తి, రెండేళ్ల బిడ్డతో సహా ఆమెను హత్యచేసిన ఘటన నిజామాబాద్ జిల్లా లో జరిగింది. జిల్లాలోని చందూర్ మండలం, హుమ్నాపూర్ కు చెందిన సుజాత(34) అదే గ్రామానికి చెందిన రా
Crime News: Doctor dates married patient : వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే ఒక పేషెంట్ తో డాక్టర్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. అప్పటికే ఇద్దరికీ పెళ్లైంది… కనుక డేటింగ్ చేయటం మొదలెట్టారు. ప్రేమలో మాధుర్యాని చవి చూస్తున్నారు. ఇదే ఆనందం జీవితాం
live in relation woman: దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తి తన భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ఈ సమయంలో గత సంవత్సర కాలంగా మరోక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆవేశంలో రివాల్వర�
వివాహేతర సంబంధాలు కుటుంబాల పరువును బజారుకీడుస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. కలకాలం కలిసి ఉండాల్సిన జీవితాల్లో శోకాన్ని నింపుతున్నాయి. వివాహేతర సంబంధాలతో కుటుంబ పోషణ మరిచిన భర్తలకు భార్యలు దేహశుద్ది చేస్తున్న ఘటనలు ఉమ�
Crime News పంజాబ్ లోని లూధియానాకు చెందిన ఇద్దరు సోదరులు తమ తల్లి మాజీ భర్తను కొట్టి చంపారు. వారి అభీష్టానికి విరుధ్దంగా కలిసి జీవిస్తున్నారనే కోపంతో కొడుకులు ఈఘాతకానికి ఒడిగట్టారు. లూధియానాకు చెందిన గుర్మెల్ సింగ్ (57), షిందర్ కౌర్ లు 35 సంవత్సరాల క్�
16 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని సత్నాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్తను పోలీసుల ఆదివారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తో గతంలో చేసిన అకృత్యాలన్నీ బయటపడ్డాయి. ఇప్పటికే తమపైనా లైంగిక దాడులు చేసి బ్లా�