Home » Lok Sabha elections 2024
కాగా.. సమస్యాత్మక, ఏజెన్సీ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుందని స్పష్టం చేసింది.
కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని.. ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది.
ఢిల్లీ కేసులు నాపై దాడి కాదు.. బలహీన వర్గాలపై దాడిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
బీజేపీలో చేరుతున్న నటుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రముఖ టీవీ సీరియల్ నటి రూపాలీ గంగూలీ కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇలాగే వ్యవహరించిన కేసీఆర్ ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టారు.
కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో డబుల్ షాక్ తగిలింది. పార్లమెంట్ స్థానాలకు పరిశీలకులుగా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్గా మోదీ హాట్ కామెంట్స్
అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు, ఇప్పుడు కరెంటే లేదు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, దొంగదారిలో ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారు.