Home » Lok Sabha elections 2024
కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే కులాల లెక్కలు తప్పకుండా కావాలి.
సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించిన మీరు.. ఫైనల్లో బీజేపీని ఓడించి సూరత్ కు పంపించాలి.
ఎస్సీలను కించపరుస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి. పేదలు, దళిత, గిరిజన, బీసీ, అగ్రవర్ణాల పేదల గురించి అవాకులు పేలితే సహించేది లేదు.
రేవంత్ రెడ్డిని మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అంటే ఎన్నికల ప్రచారం ఆపేయించి మానసికంగా దెబ్బతీయాలన్నది బీజేపీ లక్ష్యం.
లోక్సభ ఎన్నికలకు మరో 13 రోజులే గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ..
మళ్లీ రాహుల్ గాంధీ విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా.. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటన్నదానిపై ఆందోళనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.
బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో కలిసినట్లే.. కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఏం జరుగుతుందో తెలుసు
బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే. కొట్లాడాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతున్నా.
ఏపీలో కూటమి అభ్యర్థులకు రెబల్స్ టెన్షన్ పట్టుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ వెనక్కి తీసుకునేందుకు రెబల్స్ ఆసక్తి చూపలేదు
ఈ వీడియోని ఎవరు ఎడిట్ చేశారు? ఎవరు సర్కులేట్ చేశారు? దీనికి వెనుక ఎవరున్నారు? అనేది ఆరా తీశారు ఢిల్లీ పోలీసులు.