Home » Lok Sabha elections 2024
Rahul Gandhi: దేశంలో 90 శాతం ఉన్న పేద, దళితులు, వెనుకబడి ఉన్న వాళ్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయని..
పదేళ్లు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ కు ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు.
రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని అధినేత కేసీఆర్ సహా నేతలంతా ప్రకటనలు చేస్తున్నా.. పరిస్థితులు అలా లేవన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.
ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. అభ్యర్థుల మెజార్టీపైనా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
నటి దీపికా పదుకోన్ సైతం ఓటు వేసేందుకు తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి ముంబైలోని పోలింగ్ స్టేషన్కు వచ్చింది.
తెలంగాణ క్యాబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం బీజేపీ పోరాటం చేస్తుంది.
ఈసారి 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అయిన ఖర్చు దాదాపు లక్షా 42వేల కోట్లు అయిందని అంచనా వేసింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్.
PM Modi: బీజేపీ సర్కారు కారణంగా చేతిలో చిప్పతో తిరుగుతోందని అన్నారు.
దక్షిణ భారత దేశంలో పోలింగ్ నాలుగు విడతల ఎన్నికల్లో పూర్తైంది. మిగిలిన 3 విడతల పోలింగ్ ఉత్తర భారత దేశమే కావడంతో నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.