Home » Lok Sabha elections 2024
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచినా, ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపు అంచనాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని తెలిపింది.
ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అంచనా వేస్తున్న గులాబీ దళం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చే అవకాశం ఉందని ఆశిస్తోంది. దీనికి తోడు బీజేపీకి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ కే మేలు చేస్తుందన�
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రం ఇటువంటివి జరుగుతున్నాయని తెలిపారు. ఇంతకు ముందు జమ్మూకశ్మీర్..
కాశీనాథుని ఆశీస్సులతో కూటమి గెలుస్తుందని పవన్ ధీమా
ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు అనేక అడ్డదారులు తొక్కారు. ప్రభుత్వం ఇకనైనా హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.
ఫిక్స్డ్ డిపాజిట్లు రూ. 2,85,60,338 ఉన్నాయని తెలిపారు. రూ.2.67 లక్షల విలువైన పసిడి..
కేసీఆర్ మాటను ఇప్పుడు ప్రజలు నమ్మడం లేదు. మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ కు తప్పకుండా స్థానం ఉంటుంది..