Home » Lok Sabha elections 2024
2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ మెరుగైంది. దాదాపుగా పోలింగ్ పర్సెంటేజ్ 70శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది.
పెరిగిన పోలింగ్ ముంచేదెవర్ని? గట్టెక్కించేదెవర్ని?
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది.
పోలింగ్ పై స్క్రూటినీ ఉంటుందన్నారు. రీ పోల్ పై రేపు తెలుస్తుందన్నారు. ఇప్పటికైతే ఎలాంటి సమస్యలు లేవని వికాస్ రాజ్ తెలిపారు.
ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయని చెప్పొచ్చు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపించారు.
Annabathuni Siva Kumar: పోలింగ్ కేంద్రంలో ఓటరుని కొట్టిన ఘటనపై శివకుమార్ స్పందించారు. ఐతానగర్లో తన భార్యతో కలిసి..
టాలీవుడ్ నటులు క్యూలైన్లలో నిలబడి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Patient Arrives On Stretcher: చివరి రోజుల్లో కూడా ఆమె ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించిందని తెలిపాడు. ఓటు వేస్తానని చెప్పడంతో...
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.