Home » Lok Sabha elections 2024
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ బహిష్కరించి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఓట్లు వేయబోమని తేల్చిచెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
నేను భారత జాతీయ వాదిని. మోదీ గెలుస్తారో, లేదో తెలియదు. మళ్లీ పార్లమెంట్కు వస్తారో రారో కూడా తెలియదని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
DGP Ravi Gupta: తెలంగాణలో 500 రాష్ట్ర స్పెషల్ ఫోర్స్ విభాగాలతో పాటు 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
Ap Elections 2024: హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్, జీడిమెట్ల, రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి..
500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు.
ఎన్నికల వేళ.. 50 ప్రత్యేక రైళ్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ నాలుగో దశ ఎన్నికల ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దని ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవే మాట్లాడుతూ..