Home » Lok Sabha elections 2024
గెలుపోటములు దేవుడు డిసైడ్ చేస్తాడంటూ పైవాడికి వదిలేస్తున్నారు కొందరు అభ్యర్థులు.
పోలింగ్ ముగియడంతో రిలాక్సింగ్ మూడ్లో తెలంగాణ నేతలు
రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయాలు ముగిసిపోయాయన్నారు. ఇప్పటి నుంచి సంక్షేమంపైనే నా దృష్టి అంతా అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
Voting percentage: తిరుపతి జిల్లాలో 76.83 శాతం పోలింగ్ నమోదు
తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు సిద్ధం అవుతున్నారు.
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారు. ఆరేడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు.
బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. లోక్సభ ఎన్నికలకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
రైతు రుణమాఫీపై దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదని, ఆయనకు ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం ఉండబోతుందని డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీలోని వారణాసి నుంచి మూడోసారి పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.
లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు పుష్య నక్షత్ర సమయంలో ..