Home » Lok Sabha elections 2024
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని, తన భార్య విజయం సాధించాలని కోరుకుంటూ విరుదునగర్లోని శ్రీ పరాశక్తి మరియమ్మన్ ఆలయంలో సీనియర్ నటుడు శరత్కుమార్ పొర్లుదండాలు పెట్టారు.
రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు.
Sajjala Ramakrishna Reddy: సీరియస్గా చేసిన సర్వేలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పారు.
Exit poll 2024: ఏ కూటమికి ఎన్నెన్ని సీట్లు దక్కుతాయన్న విషయంపై ఆయా సంస్థలు అంచనాలను విడుదల చేశాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలి మండి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి విడత పోలింగ్ ముగిసింది. ఇవాళ మొత్తం 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఎగ్జిట్ పోల్స్పై ఏపీ పార్టీల్లో హైటెన్షన్ నెలకొంది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా..
ఏయే నియోజకవర్గాల్లో తొలి ఫలితం రానుంది? ఏయే నియోజకవర్గాల్లో లేటుగా రిజల్ట్ రానుంది? ఈ అంశాలకు సంబంధించి 10టీవీ ఇన్ డీటైల్డ్ అనాలసిస్...
చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలని అనుకుంటున్నారని సజ్జల చెప్పారు.