Home » Lok Sabha Polls 2024
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. యాక్టివ్ పాలిటిక్స్కు గుడ్బై చెప్పాలని ఆయన భావిస్తున్నారు.
కాంగ్రెస్-బీజేపీ మధ్య పెద్ద వివాదమే చెలరేగుతుండగా.. రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో బీఆర్ఎస్కు స్కోప్ లేకుండా పోతోంది.
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు.
ఎన్నికల ముందు మతాన్ని రెచ్చగొట్టి ఎన్నికలు అయిపోగానే ప్రజలని దూరం పెట్టే పార్టీ బీజేపీ అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.
ఉత్తర భారతదేశంలో పార్టీ బలహీనంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్, ప్రియాంక పోటీచేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న మోదీ సర్కారు... మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా..
త్వరలోనే ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని చెప్పారు. ఏపీలో పొత్తులు..
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. మల్కాజ్గిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది.
వరంగల్ పార్లమెంట్ నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ అద్దంకి దయాకర్ పేరును ఏ జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించలేదంటున్నారు.