Home » Lok Sabha Polls 2024
రైతులకు 5 ప్రధాన హామీలతో కిసాన్ న్యాయ్ పేరుతో హామీపత్రాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.
బీజేపీ సీనియర్ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు.
బీజేపీ బలంగా ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మిత్రపక్షాల సాయంతో ఏపీ, తమిళనాడు, కేరళల్లో భారీ స్థాయిలో విజయం సాధించాలని వ్యూహాలను రచిస్తోంది.
BRS: రాజకీయంగా అండగా నిలవడమే కాదు... తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ ఊపిరి పోసింది. అందుకే..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.
గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరీ, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ రాజుఖేడితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ను వీడారు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
భారతీయ జనతా పార్టీలో చేరేందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తన ఉద్యోగాన్ని వదులుకున్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్సీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
రాబోయే లోక్సభ ఎన్నికలలో తనకు టిక్కెట్ ఇవ్వొద్దని బీజేపీ అధినాయకత్వానికి ఎంపీ జయంత్ సిన్హా మనవి చేసుకున్నారు.