loksabha elections

    బీజేపీ ఉపాధ్యక్షురాలిగా అనంత్ కుమార్ భార్య

    April 2, 2019 / 04:01 PM IST

    దివంగత మాజీ కేంద్ర మంత్రి అనంత కుమార్ భార్య తేజస్విని అనంతకుమార్‌ ను కర్ణాటక బీజేపీ  ఉపాధ్యక్షురాలిగా పార్టీ అధిష్ఠానం నియమించింది.మాజీ సీఎం,కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మంగళవారం(ఏప్రిల్-2,2019) ఈ విషయాన్ని ప్రకటించారు. అనంత్ కుమార్ మ

    హామీలు అలా ఉన్నాయి : కుప్పకూలిన కాంగ్రెస్ వెబ్ సైట్

    April 2, 2019 / 02:48 PM IST

    లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం(ఏప్రిల్-2,2019) మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే పార్టీ మేనిఫెస్టో వెబ్‌ సైట్ కుప్పకూలింది. ట్రాఫిక్ ఎక్కువ కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మేన

    తలసాని జోస్యం : బీజేపీకి 160, కాంగ్రెస్‌కు 75 ఎంపీ సీట్లు

    April 2, 2019 / 01:00 PM IST

    హైదరాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 160 సీట్లు, కాంగ్రెస్ కు 75 సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో లోక్ సభ

    కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా ప్రమాదకరం

    April 2, 2019 / 12:00 PM IST

    కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు ఉన్నాయని,మేనిఫెస్టోలో భారత్ ను విడగొట్టే ఆలోచన కనిపిస్తోందని విమర్శించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం(ఏప్రిల్-2,2019) విడు

    క్రీడామంత్రిపై క్రీడాకారిణిని పోటీకి దించిన కాంగ్రెస్

    April 2, 2019 / 10:20 AM IST

    కేంద్ర క్రీడాశాఖ మంత్రి,బీజేపీ నేత రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ కు పోటీగా ఒలింపిక్‌ క్రీడాకారిణిని కాంగ్రెస్ బరిలోకి దింపింది కాంగ్రెస్‌.

    వయనాడ్ నుంచి అందుకే పోటీ చేస్తున్నా

    April 2, 2019 / 09:23 AM IST

    దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.

    సీఎంపై చెప్పు విసిరిన దుండగుడు

    April 1, 2019 / 02:57 PM IST

    తమిళనాడు సీఎం పళనిస్వామికి ఆదివారం(మార్చి-31,2019) రాత్రి చేదు అనుభవం ఎదురైంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తంజావూరులో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి నాటరాజన్ తరపున సీఎం ప్రచారం చేశారు.అయితే సీఎం ప్రచార రథంపై నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో ఓ

    ఎన్నికల తర్వాతే…ప్రధాని రేసులో లేనన్న ములాయం

    April 1, 2019 / 11:30 AM IST

    ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు.

    వయనాడ్ లో బీజేపీ వ్యూహం : రాహుల్ పై జనసేన చీఫ్ పోటీ

    April 1, 2019 / 10:47 AM IST

    దక్షిణాదిన తమ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిన అధిక స్థానాలు గెల్చుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తోంది.ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో ఆ పార్టీని అధికా

    మే 23 తర్వాత : కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం

    April 1, 2019 / 09:29 AM IST

    సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం అని టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు.

10TV Telugu News