Home » loksabha elections
హైదరాబాద్: ఈవీఎం లను ఎవరూ హ్యాక్ చేయలేరని, అది సాధ్యమయ్యే పనికాదని సీఈవో రజత్కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల పని తీరుపై రాజకీయపార్టీలు లేవనెత్తే అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాద్
2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యా లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి అంబరీష్ భార్య,నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. మం�
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫి�
అందరూ ఊహినంట్లుగానే తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు ఖారారైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు విషయమై చర్చించేందుకు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి పియూష్ గోయల్ చెన్నై చేరుకొని అన్నాడీఎంకే నేతలతో చర్చించారు. చర్చల అన
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రకటనలపై మరింత పారదర్శకత ఉండేలా సోషల్ మీడియా సంస్థలు అడుగులు వేస్తున్నాయి.
హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతే కేంద్రంలోని పార్టీకి మద్దతిస్తామన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని జగన్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఏపీ�
ఢిల్లీ: ఎన్నికల వేళ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోడీ స్కెచ్ వేస్తున్నారు. ఓసీలను ప్రసన్నం చేసుకునేందుకు రిజర్వేషన్ల అస్త్రం ప్రయోగించారు. నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసర�
లక్నో: దేశంలోనే అతి పెద్ద, కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య పొత్తు పొడిచింది. ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపాయి. లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. 80 లోక్సభ స్థానాల్లో చెరో 38 స