loksabha elections

    వారణాశి నుంచే మరోసారి బరిలో మోడీ

    March 21, 2019 / 04:33 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి వారణాశి నుంచే లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అయ్యారు.గురువారం 184 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాశి నుంచి బీజేపీ అభ్యర్థిగా మోడీ పేరు ప్రకటించార

    అమేథీలో నువ్వా-నేనా : మరోసారి రాహుల్ ని ఢీ కొట్టనున్న స్మృతీ ఇరానీ

    March 21, 2019 / 04:14 PM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రెడీ అయ్యారు.యూపీలోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి మరోసారి ఈ ఇద్దరు తలపడనున్నారు.2014 ఎన్నికల్లో కూడా అమేధీలో రాహుల్ పై స్మృతి పోటీచేశారు.అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్

    టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ : ప్రచారానికి కేటీఆర్ రెడీ

    March 20, 2019 / 03:08 PM IST

    హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గ్రేటర్‌లో ప్రచార బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించిన కేటీఆర్… నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక.. పూర్తి స్థాయి ప్�

    నెక్ట్స్ ఎవరు : కాంగ్రెస్ పెద్దలకు నిద్రలేని రాత్రులు

    March 20, 2019 / 01:59 PM IST

    వరుస వలసలతో కాంగ్రెస్ విలవిలలాడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో కకావికలమవుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా హ్యాండిచ్చేస్తున్న నేతలు..

    మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది

    March 20, 2019 / 12:10 PM IST

    హైదరాబాద్ : దేశంలో ప్రధాని మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్ల�

    కాంగ్రెస్‌తో టచ్‌లో లేను : మహబూబ్‌నగర్ సీటు నాదే

    March 14, 2019 / 10:51 AM IST

    కాంగ్రెస్ తో తాను టచ్ లో లేనని టీఆర్ఎస్ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు తాన వ్యతిరేకం అని, ఆ పార్టీతో పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నేనంటే పడని వారే

    జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీకి : టికెట్ టెన్షన్

    March 13, 2019 / 04:05 PM IST

    పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. సిట్టింగ్ ఎంపీకి టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఢోకా లేదని అనుచరులు అనునయిస్తున్నా...

    సీట్ షేరింగ్ డీల్ కుదిరింది…20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్

    March 13, 2019 / 03:49 PM IST

    కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావ్ ట్వీట్ చేశారు. అయితే ఈ డీల్ లో కాంగ్రెస్

    కన్నీళ్లు పెట్టుకున్న దేవెగౌడ…హాసన్ నుంచి బరిలోకి మనవడు

    March 13, 2019 / 03:20 PM IST

    ఇప్పటివరకూ తాను ప్రాతినిధ్యం వహించిన హాసన్ లోక్ సభ స్థానాన్ని ఇకపై మనవడు చూసుకుంటారన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. అందరూ అనుకుంటున్నట్లుగానే కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున తన మనువడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తాడని దేవగౌడ �

    కాంగ్రెస్ తో ఆప్ పొత్తు…బీజేపీ ఓటమే లక్ష్యమన్న కేజ్రీవాల్

    March 13, 2019 / 11:36 AM IST

    హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ రెడీ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకి రెడీ అయ్యారు. బుధవారం(మార్చి-13,2019) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడు�

10TV Telugu News