Home » loksabha elections
ఉత్తరప్రదేశ్ లోని మథుర లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి హేమమాలిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఎప్పటకప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.అయితే ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ �
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ జిల్లా ఎన్నికల అధికారికి BSNLలేఖ రాసింది.ఫిలిబిత్ లోని వరుణ్ గాంధీ ఆఫీస్ లోని ఫోన్ కు సంబంధించిన 38వేల616రూపాయల బిల్లును ఆయన చెల్లించలేదని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.అనేకసార్లు కోరినప్పటికీ వరు
ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈవీఎమ్ మిషన్ల ట్యాంపరిగింక్ కు బీజేపీ పాల్పడకపోతే ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆదివారం(ఏప్రిల్-7,2019)షహరాన్ పూర్ జిల్లాలోని దేవ్ బంద్ లో బీఎస్పీ-ఎస్పీ-ఆర్ఎల�
లెఫ్ట్,తృణముల్ కాంగ్రెస్ లేని బెంగాల్ ను త్వరలోనే వెస్ట్ బెంగాల్ ప్రజలు చూడబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.మమతా విముక్త బెంగాల్ కు ప్రజలు ప్రతినబూనాలని మోడీ పిలుపునిచ్చారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-7
వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ ఆయన కాన్ఫిడెన్స్ కు నిదర్శనమని సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ అన్నారు.ఉత్తరభారతంలోని అమేథీ,దక్షిణ భారతంలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీచేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం విజయం పట్ల ఆయనకున్న కాన�
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు నాలుగు రోజుల ముందు ఆదివారం(ఏప్రిల్-7,2019) కాంగ్రెస్ అధికారికంగా తమ ఎన్నికల నినాదాన్ని విడుదల చేసింది.అబ్ హోగా న్యాయ్ (ఇప్పుడు న్యాయం జరుగుతుంది)అంటూ తమ కనీస ఆదాయ పథకం న్యాయ్ ను హైలైట్ చేస్తూ ఈ నినాదాన్ని తె�
ఎక్కడ చూసినా జనమే కనిపిస్తారు. మామూలు రోజులే కాకుండా సెలవు రోజుల్లో కూడా రోడ్లు కిటకిటలాడుతుంటాయి. కానీ… ఎన్నికల సమయంలో మాత్రం జనం అస్సలు కనిపించరు. దీంతో.. హైదరాబాద్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఓవైపు పరీక్షలు.. రె
పోరాటాల గడ్డ.. చారిత్రక, సాంస్కృతిక కేంద్రం.. సామాజిక, రాజకీయ, విప్లవోద్యమాలకు పురిటిగడ్డ. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు వేదిక. అదే వరంగల్.