Home » loksabha elections
ఉత్తరాఖండ్, బదిరినాథ్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర భట్ ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ (MCC)ను ఉల్లంఘించారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
ఎప్పుడు ఉద్రిక్తతలు, భద్రతా అవరోధాలతో బిక్కుబిక్కుమని గడిపే జమ్మూకశ్మీర్ ప్రజలు లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో కాస్తా హుషారుగా కనిపించారు.
తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 185 మంది పోటీలో ఉండగా… అతి
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ బుధవారం(ఏప్రిల్-10,2019)కొద్దిసేపు దారితప్పడం అందరికీ చెమటలు పట్టించింది.
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఆధారాలతో సహా కంప్లెయింట్ చేశారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి ఎమ్ టీబీ నాగరాజ్ (67) రోడ్డుపై బాలీవుడ్ మూవీ నాగిన్ లోని పాపులర్ ట్యూన్ కి స్టెప్పులేశారు.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పొలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏప్రిల్-26,2019న ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేయనున్నారు.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 20 రాష్ట్రాలలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్-11,2019)పోలింగ్ జరుగనుంది.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్,ఒడిషా,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ