loksabha elections

    మోడీని చూస్తే చాలా భయమేస్తోంది

    April 20, 2019 / 02:47 PM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు చాలా భయంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవాద్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019) మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం పరిధిలోని దౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొ�

    బీహార్ లో మోడీ,రాహుల్ మాటల యుద్ధం

    April 20, 2019 / 11:15 AM IST

    మూడోదశ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉన్న సమయంలో రాజకీయ నాయకలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. శనివారం(ఏప్రిల్-20,2019) బీహార్ లోని సపౌల్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం�

    వాళ్లు చూపించినట్లు కాదు.. రాహుల్ చాలా డిఫరెంట్

    April 20, 2019 / 10:22 AM IST

    గత పదేళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనేక రకాల వ్యక్తిగత దాడులు జరిగాయన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. గడిచిన పదేళ్లుగా ప్రత్యర్థులు  రాహుల్‌ వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు సత్యదూరమన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచా�

    ఇవే నా చివరి ఎన్నికలు…కన్నీళ్లు పెట్టుకున్న ములాయం

    April 19, 2019 / 03:18 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.బీఎస్పీ అధినేత్రి మాయావతి,తన కుమారుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి మెయిర్ పురిలో ఎన్నికల ప్రచారంలో ములాయం పాల్గొన్నారు. ఈ సభతో పాతికేళ్ల తర్వా�

    కాంగ్రెస్ అభ్యర్థికి అంబానీ మద్దతు

    April 19, 2019 / 12:44 PM IST

    సార్వత్రిక ఎన్నికలు జరుగుతన్న సమయంలో మహారాష్ట్రలో ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.నిత్యం తన తమ్ముడు అనిల్ అంబానీపై తీవ్ర విమర్శలు చేస్తుండే కాంగ్రెస్ పార్టీకి ముఖేష్ అంబానీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముంబై సౌత్ లోక్ సభ స్థానం నుం

    కారణం అదేనా! : శివసేనలో చేరిన ప్రియాంక

    April 19, 2019 / 09:31 AM IST

    కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రియాంక చతుర్వేది శుక్రవారం(ఏప్రిల్-19,2019)శివసేన పార్టీలో చేరారు.శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముంబైలో ఉద్దవ్ ఠాక్రేతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రియాంక �

    పీఎం ఆఫ్ ఇండియా అబద్దాలాడేవాళ్లకు రాజు

    April 18, 2019 / 04:05 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ

    క్యూలైన్ దాటుకుని వెళ్లి ఓటేసిన గవర్నర్, సీఎం

    April 18, 2019 / 11:59 AM IST

      మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినప్పుడు క్యూలైన్‌ లో నిలబడి కన్పిస్తున్నారు. సామాన్య ప్రజల మ�

    అజంఘర్ ఆశీర్వదిస్తుంది :నామినేషన్ వేసిన అఖిలేష్ యాదవ్

    April 18, 2019 / 09:58 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ లోక్ సభ స్థానానికి ఎస్పీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం(ఏప్రిల్-18,2019)నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే ముందు లక్నోలో అఖిలేష్ రోడ్ షో నిర్వహించారు.పెద్ద ఎత్తున ఎస్పీ కార్యకర్తలు,అభిమానులు రోడ్ ష�

    రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం

    April 18, 2019 / 09:30 AM IST

    ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�

10TV Telugu News