loksabha elections

    అఖిలేష్ కౌంటర్ : సీఎం యోగికి ల్యాప్ టాప్ ఇస్తే.. 2 రోజులు వృథా

    April 24, 2019 / 11:52 AM IST

    ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

    విపక్షాలను చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తుకొస్తున్నారు

    April 24, 2019 / 07:07 AM IST

    విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ న�

    ఏ బటన్ నొక్కినా బీజేపీకే : EVMల పనితీరుపై అఖిలేష్ ఫైర్

    April 23, 2019 / 07:47 AM IST

    ఈవీఎంల పనితీరుపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు.దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన

    బీజేపీలో చేరిన సన్నీ డియోల్

    April 23, 2019 / 06:25 AM IST

    బాలీవుడ్ యాక్టర్ సన్నీడియోల్ ఇవాళ(ఏప్రిల్-23,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్,పియూష్ గోయల్ ల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయిని తన తండ్రి సపోర్ట్ చేసిన విధంగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీక

    ఓటు వేసిన మళయాల స్టార్స్

    April 23, 2019 / 06:07 AM IST

    మళయాల సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ లు ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముటి ఓటు వేయగా,తిరువనంతపురంలో మోహన్ లాల్ క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) దేశవ్యాప్తంగా 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జ�

    ఓటు వేసిన ఒడిషా సీఎం

    April 23, 2019 / 04:47 AM IST

    ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని ఏరోడ్రోమ్ గవర్నమెంట్ యూపీ స్కూల్ లోని 112వ నెంబర్ పోలింగ్ బూత్ లో నవీన్ పట్నాయక్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 �

    ఏ బటన్ నొక్కినా బీజేపీకే : క్యూలో వెళ్లి ఓటు వేసిన కేరళ సీఎం

    April 23, 2019 / 04:33 AM IST

    కేరళ సీఎం పిన్నరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పిన్నరయిలోని ఆర్ సీ అమల బేసిక్ యూపీ స్కూల్ లోని పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి వెళ్లి విజయన్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగామంగళవారం(ఏప్రిల్-

    కశ్మీర్ లో మందకొడిగా…అస్సాంలో రికార్డ్ పోలింగ్

    April 23, 2019 / 04:18 AM IST

    సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9గంటల వరకు అస్సాంలో రికార్డు స్థాయిలో 12.36శాతం పోలింగ్ నమోదు అయింది.బీహార్ లో 12.60శాతం,గోవాలో 2.29శాతం,గ�

    భార్యతో కలిసి ఓటు వేసిన అమిత్ షా

    April 23, 2019 / 04:08 AM IST

    బీజేపీ చీఫ్ అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.అహ్మదాబాద్ లోని నరన్ పుర సబ్ జోనల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)ఉదయం అమిత్  షా తన ఓటు వేశారు.అమిత్ షా భార్య సోనాల్ షా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ ల�

    ఓటు వేసిన గుజరాత్ సీఎం

    April 23, 2019 / 04:01 AM IST

    గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజ్ కోట్ లోని అనిల్ గ్యాన్ మందిర్ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)తన భార్యతో కలిసి వెళ్లి రూపానీ ఓటు వేశారు. గుజరాత్ లోని మొత్తం లోక్ సభ స్థానాలకు మూడో దశలో భాగంగా ఇవాళ �

10TV Telugu News