loksabha elections

    మోడీకి ఈసీ క్లీన్ చిట్

    April 30, 2019 / 03:51 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని వార్దా సిటీలో ఏప్రిల్-1,2019న వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ పోటీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్ర�

    కమల్ నాథ్ సర్కార్ కు మాయా వార్నింగ్

    April 30, 2019 / 03:06 PM IST

    కాంగ్రెస్ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయా ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదన్నారు మధ్యప్రదేశ్‌ లో కాంగ�

    మోడీ,షా కోడ్ ఉల్లంఘన..ఈసీకి సుప్రీం నోటీసు

    April 30, 2019 / 10:38 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను మే-2,2019కి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం(ఏప్రిల్-30,2019) సుప్రీంకోర్టు తెలిపింది. Also Read : సేవామిత్ర ఆధార్ �

    బీజేపీలోకి సాప్నా చౌదరి…ఎంపీగా పోటీ!

    April 30, 2019 / 10:17 AM IST

    హర్యానాకు చెందిన పాపులర్ డ్యాన్సర్, యాక్టర్, సింగర్ సాప్నాచౌదరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. కొన్ని రోజుల క్రితం సాప్నా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని ఆ సమయంలో సాప్నా తేల్చి చెప్పింది. ఇటీవ

    యూపీలో బీజేపీకి 17 సీట్లే

    April 30, 2019 / 09:50 AM IST

    ఉత్తర ప్రదేశ్‌ లో బీజేపీ 17స్థానాలకు మించి గెలవలేదని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.కాంగ్రెస్‌ కు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయన్నారు.ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెల్చుకోబోతుందని ఆమె జోస్యం చెప్పారు.వారి ఐక్యతే బీజే�

    కాంగ్రెస్ పై కాంట్రవర్శీ క్వీన్ ఫైర్

    April 29, 2019 / 02:52 PM IST

    కాంగ్రెస్ పార్టీపై కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఇటాలియన్‌ (కాంగ్రెస్‌ ను ఉద్దేశిస్తూ), బ్రిటిష్‌ ప్రభుత్వాల నుంచి భారతదేశానికి ఎప్పుడో ఫ్రీడమ్  లభించిందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల నాలుగోదశ పోలింగ్ ఇవాళ జరిగిన విషయం

    ముగిసిన నాలుగోదశ పోలింగ్…కశ్మీర్ లో ఓటర్ల అనాశక్తి

    April 29, 2019 / 01:04 PM IST

    నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.తొమ్మిది రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-29,2019)పోలింగ్ జరిగింది.వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 76.47శాతం,మధ్యప్రదేశ్ లో 65.86శాతం,ఒడిషాలో 64.05శాతం,జార్ఖండ్ లో 63.40శాతం,రాజస్

    మోడీ వ్యాఖ్యలకు తృణముల్ స్ట్రాంగ్ కౌంటర్

    April 29, 2019 / 11:09 AM IST

    40మంది తృణముల్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని సోమవారం వెస్ట్ బెంగాల్ లోని శీరంపూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ స్పందించింది. తృణముల్ సీనియర్ లీడర్ డీరక్ ఓబ్రియన్ మోట్లాడుతూ..ఎక్స్ పైరీ బాబు పీఎం..నీ వ

    నామినేషన్ వేసిన సన్నీ డియోల్

    April 29, 2019 / 10:57 AM IST

    బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో, గురుదాస్‌ పూర్‌  బీజేపీ అభ్యర్థి సన్నీ డియోల్ సోమవారం(ఏప్రిల్-29,2019) నామినేషన్ దాఖలు చేశారు. సోదరుడు బాబీ డియోల్,  పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడు శ్వైత్‌ మాలిక్‌, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జి కెప్టెన్‌ అభిమన్యు, అకా�

    మమత పంపే రసగుల్లా నాకు ప్రసాదం

    April 29, 2019 / 10:43 AM IST

    బెంగాల్ నుంచి మోడీకి రసగుల్లా పంపిస్తాం కానీ ఓట్లను కాదంటూ ఇటీవల మమతాబెనర్జీ మోడీపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.అయితే మమత వ్యాఖ్యలకు మోడీ ఇవాళ(ఏప్రిల్-29,2019)తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వెస్ట్ బ�

10TV Telugu News