loksabha elections

    బలవంతంగా కాంగ్రెస్‌కి ఓటు వేయిస్తున్నారు : రాహుల్‌పై స్మృతీ ఇరానీ సంచలన ఆరోపణలు

    May 6, 2019 / 06:05 AM IST

    బీజేపీ నేత, అమేథీ లోక్ సభ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. అమేథీలో రాహుల్ గాంధీ ఓట్లు దొంగలిస్తున్నారని ఆరోపించారు.

    సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ప్రారంభం

    May 6, 2019 / 01:35 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం (మే 6,2019) ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. 51 నియోజకవర్గాల నుంచి 674 మంద�

    బీజేపీ సన్నిలియోన్ ను తీసుకొచ్చినా నష్టమేమీ లేదు

    May 3, 2019 / 06:10 AM IST

    పంజాబ్‌ లో బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని హోషియార్‌ పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజ్‌ కుమార్‌ చబ్బేవాల్‌ విమర్శించారు. పంజాబ్‌ లో మూడు స్ధానాలకు కూడా బీజేపీకి సరైన అభ్యర్థులు లేరన్నారు. గురుదాస్‌ పూర్‌ నుంచి సన్నీ డియోల్‌ ను బీజేపీ బరిల

    జార్ఖండ్ లో షా ర్యాలీ…బీజేపీ ఆఫీస్ పేల్చేసిన నక్సల్స్

    May 3, 2019 / 05:48 AM IST

    జార్ఖండ్‌ లో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్‌ లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్‌ పేల్చివేయడం కలకలం రేపింది.గురువారం అర్థరాత్రి బీజేపీ ఆఫీస్ పై నక్సల్స్ బాంబులు వేశారు. ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పో

    మోడీకి ఈసీ క్లీన్ చిట్

    May 3, 2019 / 02:53 AM IST

    భారత్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపస్స్ ఉన్నాయి,పాక్ బెదిరింపులకు భారత్ భయపడదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్ గురువారం(మే-2,2019) ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద�

    రాహుల్ కి ఈసీ క్లీన్ చిట్

    May 3, 2019 / 02:32 AM IST

    బీజేపీ చీఫ్ అమిత్ షా హత్య కేసులో నిందితుడంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించలేదు. అది ఎన్నికల ప్రవర్తనా నిమమావళి ఉల్లంఘన కిందికి రాదంటూ గురువారం(మే-3,2019)రాహుల్ కి క్లీన్‌చిట్ ఇచ్చింది. లోక్ స�

    మోడీ హామీలు ప్రజలకు గుర్తు చేసిన సోనియా

    May 2, 2019 / 04:02 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం(మే-2,2019) మొదటి ఎన్నికల ర్యాలీలో యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో నిర్వహించిన ఎన్నిక�

    బీజేపీ ఓటమే లక్ష్యం: యూపీలో కాంగ్రెస్ వ్యూహం ఇదే

    May 2, 2019 / 02:20 PM IST

    ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వ�

    బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా చచ్చిపోతాను

    May 2, 2019 / 11:47 AM IST

    యూపీలో బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా తాను చావడానికి సిద్దమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(మే-2,2019)ప్రియాంక రాయబరేలీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం వ

    మోడీపై పోటీకి దిగిన జవాన్ నామినేషన్ తిరస్కరణ

    May 1, 2019 / 11:08 AM IST

    గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వారణాశి స్థాన

10TV Telugu News