loksabha elections

    2024 Elections: 30 వర్సెస్ 24.. బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో ఏయే పార్టీలు ఉన్నాయో తెలుసా?

    July 16, 2023 / 07:38 PM IST

    ఇటు విపక్షాల్ని ఏకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంటే.. అటు ఎన్డీయే పక్షాలను ఏకం చేసే పనిలో భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్డీయే పక్షాల సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూలై 18)న జరగనుంది

    NDA vs UPA: ఎవరూ తగ్గడం లేదు.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ.. పోటాపోటీగా కూటముల సమావేశం

    July 16, 2023 / 06:00 PM IST

    ఇంతకు ముందు జరిగిన విపక్షాల సమావేశంలో జేడీయూ, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, ఆప్, జేఎంఎం, శివసేన (యూబీటీ), ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, ఎస్పీ, సీపీఎం, పీడీపీ, సీపీఐఎంల్, సీపీఐ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పాల్గొన్నాయి

    2019లో భారత్ లో గోల్డెన్ ట్వీట్ ఇదే

    December 10, 2019 / 12:03 PM IST

    సోషల్ మీడియాలో భారత ప్రధాని మోడీ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్ని ప్రముఖ సోషల్ మీడియా సైట్‌లలో మోడీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. వివిధ అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ట�

    అక్కకు తోడుగా : ఒక్కటైన అన్నదమ్ములు

    May 14, 2019 / 06:36 AM IST

    కొన్ని రోజులుగా ఉప్పు,నిప్పులా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్,తేజ్వీ యాదవ్ లు ఇప్పుడు ఒక్క‌ట‌య్యారు. అక్క మీసా భారతి విజయం కోసం ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదిక‌ను పంచుకున్నారు. ఆదివారం బీహార్‌లో జ‌రిగిన ప్ర‌చ�

    డేరింగ్ లీడర్ : బారికేడ్లు దూకి వెళ్లిన ప్రియాంక

    May 14, 2019 / 04:52 AM IST

     బారికేడ్లు దాటి వెళ్లి మద్దతుదారులను కలుసుకున్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,2019) మధ్యప్రదేశ్ లో ప్రియాంక పర్యటించారు.రత్నాంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న సమయంలో బారికేడ్లు 

    బెంగాల్ లో టెన్షన్…బీజేపీ అభ్యర్థిపై తృణముల్ కార్యకర్తల దాడి

    May 12, 2019 / 06:54 AM IST

    వెస్ట్ బెంగాల్ లోని  ఘటాల్‌ లోక్‌ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్‌ పై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు.నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యక�

    ఓటు వేసిన సోనియా,ప్రియాంక

    May 12, 2019 / 06:38 AM IST

    కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని లోధి ఎస్టేట్ లోని సర్దార్ పటేల్ విద్యాలయలోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019) భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వెళ్లి ప్రియాంక ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని ఎందుకం

    క్యూలో వెళ్లి ఓటేసిన ఢిల్లీ సీఎం

    May 12, 2019 / 05:18 AM IST

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు వేశారు. సివిల్ లైన్స్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం క్యూలో వెళ్లి కేజ్రీవాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆరో దశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఢిల్లీలోన�

    ప్రేమే గెలుస్తుంది :ఓటు వేసిన రాహుల్ గాంధీ

    May 12, 2019 / 04:49 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని ఔరంగజేబ్ లేన్ లోని ఎన్ సీ సెకండరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో  ఇవాళ(మే-12,2019)ఉదయం రాహుల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.నోట్ల రద్దు,రై�

    ఓటు వేసిన గౌతమ్ గంభీర్

    May 12, 2019 / 04:20 AM IST

    మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓటు వేశారు.ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం గంభీర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా గంభీర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ నుంచి తూర్పు

10TV Telugu News