Home » Lorry
Vikarabad Road Accident : వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-లారీ-ఆటో ఢీకొనడంతో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై �
The lorry collided with the MLA rajaiah car : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. రఘనాథపల్లిలో ఇసుక లారీ రాజయ్య వాహనాన్ని ఢీకొట్టింది. ఎమ్మెల్యే రాజయ్య క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రాజయ్య వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. ఇసుక లారీ అడ్డురావడం వల్�
Four killed Seven injured after truck rams into vehicles in Dharmapuri : తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీ బ్రేకులు ఫెయిలవటంతో వాహనాలపైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. 14 వాహనాలు ధ్వంసం అయ్యాయి. రోడ్డుపై దృశ్యాలు హృదయవి�
road accident in chennai six people killed : చెన్నైలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ధర్మపురి జిల్లాలో బెంగళూరు హైవేపై కార్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో 15 కార్లు పూర్తిగా ధ్వ
lorry theft in trichy : తమిళనాడులోని తిరుచ్చిలో లారీ దొంగతనం జరిగింది. సినిమా సీన్ ను తలపించేలా…. పోలీసులు లారీని 60 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. మూడు కార్లలో దొంగ వెంటబడ్డ పోలీసులు… అరియమంగళంలో దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగను అరెస్ట్ చ�
Road accident Two killed : ప్రకాశం జిల్లా ఒంగోలు సంఘమిత్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మ్యాక్సీ కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలో ఢీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్
Road accident in Anantapur : అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండపాడు గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుత్తి ప్�
kanjarbhat gang: హైదరాబాద్పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా.. వరసబెట్టి జరుగుతోన్న చోరీలు.. రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి.. ఇంతకీ హైదరాబాద్లో ఏం జరుగుతోంది.. సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి క�
వరంగల్ రూరల్ జిల్లాలో ఈ తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్ట�
కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు చనిపోతున్నా..జరగాల్సిన చివరి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. కరోనా భయంతో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చే వారిని రావొద్దంటున్నారు. ఒకవేళ వచ్చినా..క్వారంటైన్ కేంద్రంలోనే ఉండాలని చ