Home » los angeles
కరోనా వైరస్ భయంతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని జైళ్ల నుంచి కొంతమంది ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలులో ఉండే కొంతమంది ఖైదీలు పక్కా ప్లాన్ వేశారు. కరోనా సోకితే జైలు నుంచి బయట పడవచ్చని ప్లాన్ వేసిన కొందరు ఖైదీలు, కావాలనే కరోనా వై
పాపులర్ సింగర్ కమ్ యాక్ట్రెస్ Selena Gomez అనుమతి లేకుండా తన పేరుతో పాటు, మొహాన్ని కూడా వాడుకున్నారంటూ ఓ మొబైల్ ఫ్యాషన్ గేమ్ సంస్థపై భారీ మొత్తంలో దావా వేసింది. నష్టపరిహారంగా 10మిలియన్ డాలర్లు(రూ.70కోట్లపైగా) చెల్లించాలని డిమాండ్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ సమయంలో మెుత్తం లాక్ డౌన్ చేయబడింది. దాంతో విమానాలు తిరగటం ఆగిపోయ్యాయి. రైలు నడవటం తగ్గింది. ఈ మహమ్మారి కారణంగా నగరాల్లోను, పట్టణాల్లోను రద్దీ తగ్గింది. కాలుష్యం కూడా తగ్గింది. భూమి కంపనాల తీవ్ర�
అప్పుడప్పుడు రైల్వే ట్రాక్లు దాటేటపుడు రెప్పపాటులో వాహనాలు రైలు ఢీకొటటడంతో నుజ్జునుజ్జు అయిన ఘటనలు మనం అప్పడప్పుడు చూస్తుంటాం. అయితే ఇప్పుడు అమెరికాలో అలాంటిదే ఓ ఘటన జరిగింది. మంగళవారం(మార్చి-3,2020)లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఓ భయంకరమైన యాక
భారతీయుడిపై అమెరికన్లు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే మృతిచెందాడు ఈ ఘటన శనివారం లాస్ ఏంజిల్స్లో తెల్లవారుజామున జరిగింది. మహీందర్ సింగ్ సాహి(31)ఇద్దరు పిల్లల తండ్రి.. సాహి ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. విట్టియర్ సిటీలో ఉన్న 7-ఎలెవన్ గ్రా
ఐస్ క్రీమ్ మ్యూజియం.ఏంటీ ఐస్ క్రీమ్ ల కోసం ఓ మ్యూజియమా అని ఆశ్చర్యపోవచ్చు. ఈ మ్యూజియంలో ఎక్కడ చూసి ఐస్ క్రీమ్ లే కనిపిస్తాయి. ఎన్నో రంగులు..మరెన్నో రుచులు. ఎక్కడా దొరకని టేస్టులు ఈ మ్యూజియంలో దొరుకుతాయి. ఈ ఐస్ క్రీమ్ మ్యూజియానికి వెళ్లాలం�
డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ తో పాటు అభిమానులను బాహుబలి సినిమాతో తెచ్చుకున్న తెలుగు హీరో. ప్రభాస్ కు అమ్మాయిలలో ఉండే క్రేజ్ గురించి అయితే మాత్రం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్ చేసిన హడా
మీకు రోగాలు కావాలంటే మా కంపెనీ టిష్యూలకే కొనండి 200 ల రకాల వైరస్ లు ఫ్రీ అంటు ప్రచారం ఒక్కసారి రోగాలు తెచ్చుకోండి..మా టిష్యూలు వాడండి తుమ్మితే వచ్చే వైరస్లే బెటర్ అంటోంది కంపెనీ మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాల బాటలో సదరు కంపెనీ లాస్ ఏంజెల�