Home » love marriage
Hemanth Murder Case తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత�
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మూణాళ్లకే పెళ్లా మంటే మొహం మొత్తింది. పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నాడు. విడాకులివ్వకుండా పూర్తిగా ఆమెను దూరం చేయాలనుకున్నాడు. పోలీసోడు కదా…. హత్య చేస్తే దొరికి పోతామని తెలుసు… ఏంచేయాల�
గ్రేటర్ నోయిడాలో భయానక ఘటన జరిగింది. భార్య కోరికలను తీర్చలేని భర్త ఆమెను దారుణంగా సుత్తితో కొట్టి చంపేశాడు. భార్యను హత్య చేసిన తర్వాత నేరుగా ఒక పత్రికా కార్యాలయానికి వెళ్లి ఈవిషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందించటంతో, పోలీసులు నింద
కర్నూలు జిల్లా నంద్యాల లో ఆగస్టు 16 న సూసైడ్ చేసుకున్న ప్రముఖ డెంటిస్ట్ మాధవీలత కేసులో పోలీసులు సూసైడ్ నోట్ లోని వివరాలు బయట పెట్టారు. 20 ఏళ్లక్రితం కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట ఎంతో అన్యోన్యంగా ఇన్నాళ్లు కాపురం చేశారు. ఎటువంటి ఆర్ధిక ఇబ�
ప్రేమించాను అని వెంటపడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. హనీమూన్ కూడా అయిపోయింది. ఐదేళ్ల పాటు యువతితో సంబంధం నెరిపాడు. మోజు తీరిందో మరేమో కానీ, సడెన్ గా అమ్మాయిని వదిలేశాడు. తాను మోసపోయానని తెలిసి బాధితురాలు కన్నీరుమున్నీరైంది. న్యాయం కోసం పో�
ప్రేమ పేరుతో అబ్బాయిలే కాదు..అమ్మాయిలు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. మేమేం తక్కువని అనుకుంటున్నారో…ఏమో…మోసాలకు పాల్పడుతూ లక్షలకు లక్షలు నొక్కేస్తున్నారు. ఒంగోలులో ఓ లేడి ముగ్గుర్ని పెళ్లాడి మోసం చేస్తే…ఇదే తరహాలో కరీంనగర్లో మరో లే�
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరన్నట్లు బతికారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కాసింత ఓర్పుగా ఉండి ఉంటే మంచి రోజులు వచ్చేవి. కానీ తొందరపాటు చర్యతో దంపతులిద్దరూ బలవన్మరణా
పెళ్లికాని ప్రసాదులకన్నా సంసారంలో ఉన్నావాళ్లే ఆనందంగా ఉంటారు… ఎక్కువకాలం బతుకుతారని అనం అనుకొంటాం. ఇంట్లో పెద్దలు, సినిమాల్లోని కేరక్టర్లు, చివరకు సైకాలజిస్ట్లు అలానే చెప్పారు. 1998లో ఒక పరిశోధన జరిగింది. 17దేశాల్లోని పెళ్లిచేసుకున్నవా�
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన తండ్రి ఆర్నెల్ల తర్వాత అల్లుడి కుటుంబంపై దాడి చేసి నలుగురిని హతమార్చాడు. ప్రేమ పెళ్ళి చేసుకున్న కూతురు ఆస్తిలో వాటా అడిగే సరికి ఆగ్రహంతో రెచ్చిపోయి మారణ హోమం సృష్టించాడు. సంతోషంలో మునిగి తేలా�
చిత్తూరు జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురిని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు.