Home » lover
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి మోసం చేసిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు టూటౌన్కు చెందిన పెండ్యాల
చిత్తూరు జిల్లా నగరి అర్బన్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అబార్షన్ వికటించి విద్యార్థిని చనిపోయింది. దీంతో భయపడిన ప్రియుడు, ఆపరేషన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్
అమ్మ అంటే దైవంతో సమానం. పిల్లలను కడుపులో పెట్టుకుని చూసుకునేది తల్లి మాత్రమే. పిల్లలకు ఏ కష్టం వచ్చినా విలవిలలాడిపోతోంది. వారిపై ఈగ కూడా వాలనివ్వదు. అదీ
చిత్తూరు జిల్లా కురబల కోట మండలం కమటం పల్లెలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ప్రియుడు శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. శశికుమార్, ఐశ్వర్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య ఇంటికి వెళ్లిన శశికుమార్.. శవమై కనిపించ�
ప్రియురాలి మోజులో పడ్డాడు. విలాసాలకు అలవాటయ్యాడు. వ్యసనాలతో సావాసం చేశాడు. అటు లవర్ని ఇంప్రెస్ చేయాలి.. ఇటు డాబుగా బతకాలి. అంతే ఒకటే ఆలోచన. చోరీలకు పాల్పడటమే తన మార్గంగా మార్చుకొని దొంగగా మారాడు. హైదరాబాద్ సుల్తాన్ బజార్కు చెందిన బల్వ�
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 35 ఏళ్ల మహిళ తన కూతురి బాయ్ఫ్రెండ్తో కలిసి తన ప్రియుడిని చంపేసింది. మీరట్ ఔరాంగ్షాపూర్లోని డిగ్గి ప్రాంతంలో రాజీవ్ అలియాస్ రాజు(32) మృతదేహం లభ్యమైంది. మృతదేహం లభ్యమైన తర్వాత కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు �
ఫేస్ బుక్ లో ప్రేమించాడు…సహజీవనం చేశాడు. మూడుముళ్లు వేస్తానంటూ ఓ యువతిని నమ్మించి నట్టేట ముంచాడు. కళ్లబొల్లి మాటలతో కహానీలు చెప్పి ఆమె దగ్గరున్న నాలుగు కాసులను కాజేశాడు. అసలు విషయంలోకి రావడంతో తనకు సంభందం లేదంటూ పెళ్లికి నిరాకరించాడ�
కూకట్ పల్లిలో దారుణం జరిగింది. జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.
వరంగల్: రవళి మృతి కేసులో నిందితుడిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పెట్రోల్ దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్ల�
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి కేసులో విచారణ ఓ కొలిక్కివచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే ప్రియుడు శ్రీనివాసరావు జ్యోతి హత్యకి పథకం రూపొందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు శ్రీనివాస్ తన స్నేహితుడు పవన్ సహకా�