Home » M Venkaiah Naidu
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా పెద్దలు మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారని... మాతృభాష మన అస్తిత్వాన్ని త
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని కనీసం 75 శాతానికి పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు రాత్రి గన్నవరం చేరుకున్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపిలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి రేపు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ఆయన రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు.
దీపావళి పండగ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరగనుంది. 2019వ సంవత్సరం నుంచి వచ్చిన చిత్రాలకు ప్రకటించిన అవార్డులను ఉ.11 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేయనున్నారు.
పార్లమెంటులో చట్టసభ సభ్యులు వాగ్వాదాలకు దిగడం సర్వసాధారణం. చర్చలకు పట్టుబట్టి సభను సజావుగా సాగనివ్వకపోవడం వంటి ఘటనలు కనిపిస్తుంటాయి.
SPB Health Condition- M. Venkaiah Naidu: కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ వర్గాల వారు, బాలు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా బాలు ఆరోగ్య పరిస్థిత�
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాతృభాష పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలపై అందుకోసం ప్రజలు ఒత్తిడి తేవాలంటూ ఆయన కోరారు. సొంత జిల్లా నెల్లూరులో పర్యటిస్తున్న వెంకయ్య నాయుడు వెంకటాచలంలో విలేఖర�