Home » Madhya Pradesh
ఆ విద్యార్థినులు అందరూ 10 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వారే.
లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బుతో ఆ మాజీ కానిస్టేబుల్ తన తల్లి, భార్య, కోడలు, సన్నిహితుల పేరిట ఓ స్కూల్, హోటల్ను కూడా కట్టాడని అధికారులు చెప్పారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
పెళ్లి జరిగిన ఏడాదికే అజయ్, అతని భార్యకు మనస్పర్థలు వచ్చాయి. ఇరువురి మధ్య పెద్దలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేసినా వారు కలిసి జీవనం సాగించేందుకు ఇష్టపడలేదు.
మొత్తం 300 మందికి పైగా పిల్లలు దేశంలోని పలు వివాహ వేడుకల్లో చోరీల కేసుల్లో ఉన్నారని తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన ఆదిత్య తివారికి పదేళ్ల వయస్సు. అతడు గత మూడేళ్ల నుంచి ట్రాఫిక్ పోలీసులతో కలిసి ..
పొలాల్లో ట్రాక్టర్లు నడిపే పని చేసుకుంటూ జీవిస్తుంటాడు రాజు గోండు.
15 అడుగుల కొండ చిలువ వచ్చి అతడిని చుట్టేసింది. దాంతో ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. తప్పించుకోవాలని చూసినా అతడి వల్ల కాలేదు.
ఆయన డ్రైనేజీలోకి దిగి శుభ్రం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న నగరపాలక సంస్థ సిబ్బంది అప్పుడు స్పందించి..
కిడ్నాప్ తన కూతురి ఫొటోను ఫోన్లో చూడగానే భయాందోళనతో ఆ తండ్రి వణికిపోయాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగెత్తాడు.