Home » Madhya Pradesh
జేబులో పెట్టుకున్న ఫోన్ బాంబులా పేలిపోవడం కలకలం రేపుతోంది. ఫోన్ వాడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
పెళ్లి వేడుకల్లో భాగంగా బారాత్ నిర్వహించారు. ఇందులో వరుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి కాసేపు డ్యాన్స్ చేశాడు.
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొని తమ స్వస్థలాలకు తిరిగివస్తున్న తెలుగు యాత్రికుల మినీ బస్సు ప్రమాదానికి గురైంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అప్పటివరకు వేటాడిన పులి.. చివరకు తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.
ఇతగాడి హిస్టరీ తెలుసుకుని పోలీసులు ఒకింత అవాక్కయ్యారు. అతడి తండ్రి మాజీ ఎమ్మెల్యే అని తెలిసి విస్తుపోయారు.
ఈ ఘటన ఆ గ్రామవాసుల్లో కలకలం రేపింది.
పోలీసులు లారీ డ్రైవర్ ను పట్టుకొనేందుకు దాదాపు 148 కిలో మీటర్లు ఛేజ్ చేశారు. ఈ క్రమంలో సదరు లారీ డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టడంతోపాటు..
గవర్నర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఆనంద్ నగర్ చౌరస్తా వద్ద పోలీసులు ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ఆ సమయంలో..
సనాతన ధర్మాన్ని రక్షించడానికి దంపతులు అధిక సంఖ్యలో పిల్లలను కనడం చాలా ముఖ్యమని అన్నారు.