Home » Madhya Pradesh
మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
మధ్యప్రదేశ్లో కొత్త సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే కొంతమంది మహిళలు శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసేందుకు వచ్చి బోరున విలపించడం గమనార్హం. మహిళల రోదనను చూసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోహన్ యాదవ్ కు సీఎం పదవి అప్పగించడానికి మూడు కారణాలు ఉన్నట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మోహన్ యాదవ్ కరుడు కట్టిన హిందుత్వ వాదితోపాటు
ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని ...
కాంగ్రెస్ పార్టీకి జావేద్ బలమైన మద్దతుదారుడు. అదే సమయంలో బీజేపీకి బద్ద వ్యతిరేకి. దీంతో బీజేపీ పట్ల తాము సానుకూలంగా ఉండడంపై ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటాడని సమీనా చెప్పింది
శీతాకాలం చలిపులి చంపేస్తోంది. మనుషులకే దేవుళ్లకు కూడా చలిపెడుతోందట..అందుకు దేవుళ్లకు స్వెట్టర్లు, శాలువాలు కప్పారు.
రాజస్థాన్ పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువే అయినప్పటికీ రాష్ట్రంలో బలమైన నేతగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఉన్నారు
ఈ ఎన్నికల్లో శివరాజ్ను బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలబెట్టలేదు. ఎంపీలో బీజేపీ గెలిచినా.. శివరాజ్ సీఎం కాలేడనే ఊహాగానాలు ఎన్నికల ప్రచారంలో ఉన్నాయి. దీంతో శివరాజ్ స్థానం బలహీనంగా ఉందనే సందేశం వచ్చింది
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు విపక్షాల ఓటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఓడిపోయిన వారు పార్లమెంటులో తమ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేయవద్దంటూ ప్రధాని సెటైర్లు విసిరారు
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో యువతను ఉద్యోగాల కుంభకోణం ద్వారా అక్కడి ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ విధానాల వల్ల గిరిజన సమాజం వెనుకబడిపోయింది.