Home » Madhya Pradesh
ఈ మూడు రాష్ట్రాల్లోని ఓటర్ల సంప్రదాయం చూస్తూ ఆసక్తికర ఫలితాలు వస్తాయని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే సంప్రదాయం కొనసాగించినట్లైతే ఏ పార్టీకి లాభం అవుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా సాగుతోంది
అక్టోబర్ 9 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీల ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించారు. అంటే ఆరోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇది వెలువడిన అనంతరమే రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించాయి.
Couple Attacked With Swords : ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టపాసులు కాల్చొద్దు అన్నందుకు కత్తితో దాడి చేసి చంపాలని చూడటం దారుణం అంటున్నారు.
షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని కంచఘర్ చౌక్ వరకు రాహుల్ గాంధీ ఎట్టకేలకు రోడ్ షో నిర్వహించారు. 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది
ఇప్పటి వరకు జాయింట్ బృందాలు మొత్తంగా రూ.288,38,95,049 జప్తు చేశారు. ఇందులో రూ.31,82,65,813 నగదు, రూ. 52,22,43,636 విలువైన 25,06,234 లీటర్లకు పైగా అక్రమ మద్యం, రూ.14,58,84,331 అలాగే 81.29 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు ఉన్నాయి
గత 20 ఏళ్లలో జరిగిన నాలుగు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అధికారానికి దూరమైనప్పటికీ గత ఎన్నికల నుంచి ఓటు బ్యాంకు మాత్రం పెరుగుతోందని స్పష్టమవుతోంది.
నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి సంభవించిన భారీ భూకంపం ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ తోపాటు ఉత్తర భారతదేశంలో కనిపించింది. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి....
దేశంలో రామమందిర ఉద్యమం తర్వాత రాజకీయాల్లో ఎందరో సాధువులు ఆవిర్భవించారు. వీరిలో ఉమాభారతి, సత్పాల్ మహరాజ్, చిన్మయానంద్, యోగి ఆదిత్యనాథ్, సాక్షి మహరాజ్ వంటి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు
పుట్టిన మూడు నెలలు కూడా కాలేదు. ఓ చిట్టితల్లి ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. పుట్టిన 72 రోజుల్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న చంటిబిడ్డ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చత్తీస్గఢ్లో ఈసారి బీజేపీ గెలుస్తుందా లేదా అనే సందేహం నెలకొంది. ఇక బీజేపీ నుంచి ఈసారి పార్టీలో అనుభవజ్ఞుడైన నాయకుడిగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం రమణ్ సింగ్ కు ఏర్పడింది