Home » Maganti Gopinath
అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి లోకేశ్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. గోపీనాథ్ భార్య, బిడ్డలను వారు ఓదార్చారు. వార�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు. అయితే ఈయనకు సినీ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉండటంతో గతంలో నాలుగు సినిమాలు నిర్మాతగా కూడా నిర్మించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి మాగంటి గోపీనాథ్ ను పరామర్శించారు.
ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని..పదుల సార్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారట మాగంటి గోపినాథ్.
గోపీనాథ్ కు అందిస్తున్న చికిత్స వివరాలను ఆసుపత్రి సీనియర్ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు కేటీఆర్.