-
Home » Maganti Gopinath
Maganti Gopinath
మాగంటి రికార్డును బద్దలు కొట్టిన నవీన్ యాదవ్
Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు.
మాగంటి గోపీనాథ్ మరణం ఒక మిస్టరీ.. ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు- బండి సంజయ్ సంచలనం
గోపీనాథ్ భార్యకు, కొడుకు తారక్ కు న్యాయం చేయండి. 6 గ్యారెంటీలకు తూట్లు పొడిచారు.
ఉపఎన్నికల వేళ మాగంటి కుటుంబంలో చిచ్చు.. మొదటి భార్య ఎంట్రీ.. ఎమ్మార్వో ఆఫీసుకు చేరిన పంచాయితీ
Maganti Gopinath Family : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సొంత కుటుంబం నుంచి ఊహించని షాక్ తగిలింది.
జూబ్లీహిల్స్లో కీలకంగా ఆ ఓటర్లు.. బైపోల్లో టీడీపీ సానుభూతిపరులు ఎవరికి జై కొడతారు?
కమ్మ నేతలంతా సీఎం రేవంత్ను కలవడంతో..బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఆ వెంటనే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
ప్రజలే ఆయన కుటుంబం.. గోపన్న అని పిలిస్తే చాలు.. ఇలా అవుతుందని మేము కూడా ఊహించలేదు- బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎమోషనల్..
ప్రజలు ఆయనను ఎంతో ఇష్టపడే వారు. తమ ఇంటి పెద్ద కొడుక్కుగా భావించే వారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి చుట్టూ రాజకీయం.. కొత్త వివాదంలో మాగంటి సునీత..! ఎవరు టార్గెట్ చేస్తున్నారు?
ఆమె ఎన్నికల ప్రచార సభలో తన భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడంపై.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.
వివాదంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..
మాగంటి గోపీనాథ్ కు సునీత రెండో భార్య అవునా కాదా నే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టీడీపీ దూరం.. అసలు కారణం అదేనా?
రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టీవ్గా పని చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారట.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత?
తెలంగాణ భవన్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పాల్గొన్నారు.
మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్, లోకేశ్, కేటీఆర్
అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి లోకేశ్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. గోపీనాథ్ భార్య, బిడ్డలను వారు ఓదార్చారు. వార�