Home » Maha Kumbh Mela
Maha Kumbh mela: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా రెండో రోజు కొనసాగుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు, నాగసాధువులు అమృత స్నానాలు ఆచరిస్తున్నారు.
అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
పవిత్ర నదీ సంగమం ప్రయాగ్ రాజ్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహా కుంభమేళా’ ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారు జామునుంచే లక్షలాది మంది భక్తులు
Maha Kumbh Mela : 45 రోజులు.. 40 కోట్ల మంది భక్తులు
Maha Kumbh Mela 2025 : యూపీలోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25, 2025 వరకు ఈ మహా కుంభమేళా ఉత్సవం జరుగుతుంది.
ఈ మహాకుంభ్ కు 6వేల 300 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుందని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది.
Maha Kumbh Mela : మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సర్వం సిద్ధం..
Mahakumbh 2025 : 32 ఏళ్లుగా స్నానం చేయలేదు.. 3.8 అడుగుల ఎత్తు ఉన్న చోటూ బాబా మహాకుంభ్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచాడు.
లక్నో : ఉత్తరప్రదేశ్ లో కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019, జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా జరుగనుంది. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 రోజులపాటు అర్ధ కుంభమేళా జరుగనుంది. యోగి అదిత్యానాథ్ ప్రభుత్వం దీని కోసం 4 �