Home » Mahavatar Narsimha
మహావతార్ నరసింహా(Mahavatar Narsimha).. మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంలో వచ్చిన యానిమేటెడ్ మూవీ. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తాజాగా రాకేందు మౌళి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. (Rakendu Mouli)
మహావతార్ నరసింహా(Mahavatar Narsimha).. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ యానిమేషన్ చిత్రం జూలై 25న విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ (Mahavatar Narsimha) విడుదలై 50 రోజులు పూర్తి అయ్యాయి.
సైలెంట్ గా రిలీజయిన మహావతార్ నరసింహ రెండో రోజు నుంచి మౌత్ టాక్ తోనే దూసుకుపోయింది.
తెలుగులో ఈ సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేసారు.
హరిహర వీరమల్లు రిలీజయిన నెక్స్ట్ డే జులై 25న మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా రిలీజయింది.
భక్త ప్రహ్లాద, నరసింహ స్వామి అవతారం మన అందరికి తెలిసిందే. ఆ కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు.
వరుస సినిమాలతో అలరించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సిద్ధమైంది
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పై రానున్న చిత్రం ‘మహావతార్: నరసింహ’. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర టీజర్ను టీమ్ విడుదల చేసింది.