mamata

    బాధ్యత ఉండక్కర్లా?: కరోనా పేషెంట్‌పై సీఎం సీరియస్

    March 18, 2020 / 05:40 PM IST

    ఒక్క చిన్న తప్పు పెను ప్రమాదానికి దారి తీసే పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఏ మాత్రం అలసత్వం వహించినా కూడా మానవాళిని కోల్పోయే పరిస్థితి. దేశంలో కూడా కరోనా వైరస్ రాకతో పరిస్థితులు మారిపోయాయి. అయినా కూడా కొందరు ప్రవర్తించే త�

    షాకు ఓవైసీ కౌంటర్ : సీఏఏపై రాహుల్,మమత ఎందుకు…గడ్డం ఉన్న నాతో డిబేట్ చెయ్యండి

    January 22, 2020 / 01:27 PM IST

    సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ ష�

    కోల్ కతాలో ఒకే వేదికపై మమత,మోడీ!

    January 10, 2020 / 03:30 PM IST

    సీఏఏకి వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమత కేంద్రప్రభుత్వంపై ఫైట్ చేస్తున్న ప్రస్తుత సమయంలో మమత, ప్రధాని మోడీ ఒకే వేదికను పంచుకోనున్నారు అనే వార్త ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. ఈ నెల 11, 12 తేదీల్లో మోడీ వెస్ట్ బెంగాల్‌లో పర్యటిస్తారు. ఆదివారం(�

    చాయ్ వాలీగా దీదీ: ఆయన బాటలోనే

    August 22, 2019 / 05:16 AM IST

    ప్రధాని నరేంద్రమోడీని చాయ్ వాలా అనటం తరచూ వింటుంటాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రధానిని చాయ్ వాలా అంటు సెటైరిక్ గా విమర్శిస్తుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ కూడా చాయ్‌వాలీగా అవతారమెత్తారు. తన చేతులతో స్వయంగా చాయ్ చేసి స�

    ఆజాద్ ఆప్తమిత్రుడు : మమత కుర్తాలు పంపిస్తారు : అక్షయ్ తో మోడీ చిట్ చాట్

    April 24, 2019 / 05:14 AM IST

    మోడీ అన్నా.. ఆయన విధానాలంటే విమర్శలు చేసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కుర్తాలు పంపిస్తారంట…అవును ఈ విషయం స్వయంగా మోడీయే వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌..మోడీని ఇంటర్వ్యూ చేశా�

    జాతీయ నేతలు రాక : విశాఖ గడ్డపై టీడీపీ సింహగర్జన

    March 25, 2019 / 05:21 AM IST

    దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార హీట్ పెరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మార్చి 31వ తేదీన విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి మద్దతు తెలిపేందుకు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి ప్రముఖ జాతీయ నేతలు హ�

    భారత్ సర్జికల్ ఎటాక్ :ట్వీట్లతో నేతల హర్షం 

    February 26, 2019 / 09:12 AM IST

    జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ సర్జికల్ దాడితో దెబ్బకు దెబ్బ తీసిందని పలువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ చేసిన దాడికి దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో దెబ్బకు దెబ్బ తీస్తూ..300ల మంది  ము�

    మోడీ అబద్దాలు చెప్పడంలో దిట్ట : బాబుకు కేజ్రీ సపోర్టు

    February 11, 2019 / 08:37 AM IST

    ఢిల్లీ : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పడంలో దిట్ట అని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ రాజధాని వేదికగా ఫిబ్రవరి 11వతేదీ సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు ఆయన �

    డేట్ వేస్తాం : బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయి

    January 19, 2019 / 10:33 AM IST

    మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల ఐక్యత చాటుతూ  కోల్ కతాలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీలో మోడీ సర్కార్ తీసుకొంటున్న నిర్ణయాలపై మమత మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను మోడీ ప్రభుత్వం నాశనం చ�

    పవర్ ఫుల్ మెసేజ్ పంపిద్దాం : మమతకు రాహుల్ లేఖ

    January 18, 2019 / 10:06 AM IST

    పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో శనివారం(జనవరి 19,2019) జరుగబోయే “యునైటెడ్ ఇండియా ర్యాలీ”కి మద్దతు తెలుపుతూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఓ లేఖ రాశారు. జనరల్ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న సమయంలో బీ�

10TV Telugu News