-
Home » Man Died
Man Died
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.
Google Map : గూగుల్ మ్యాప్ అనుసరిస్తూ కూలిన వంతెనపై కారు నడుపుతూ మరణించిన వ్యక్తి.. గూగుల్ నిర్లక్ష్యంపై దావా వేసిన అతని కుటుంబం
పాక్సన్ తన కుమార్తె తొమ్మిదవ పుట్టినరోజు పార్టీ నుండి ఒక తెలియని ప్రాంతం ద్వారా గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో తొమ్మిదేళ్ల క్రితం కుప్పకూలి, మరమ్మత్తు చేయని వంతెనను దాటాలని గూగుల్ మ్యాప�
USA Multnomah Falls : జలపాతం చూసేందుకు వెళ్లి లోయలో పడి వ్యక్తి మృతి.. భార్య, పిల్లలు చూస్తుండగానే
కొండపై వాకింగ్ చేస్తుండగా అతను జారిపడ్డాడు. భార్య, పిల్లల చూస్తుండగానే అతను సుమారు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయాడు.
Man Died Chicken Knife : కాకినాడ జిల్లాలో కోడికత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు
కాకినాడ జిల్లాలో కెర్లంపూడి మండలం వేలంకలో కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Chicken Knife One Died : కోడి పందాల్లో విషాదం.. కోడికత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాల పోటీల్లో విషాదం నెలకొంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Chemical Blast: కెమికల్ బ్లాస్ట్.. ఒకరు మృతి
Chemical Blast: అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడ గోల్ మసీదు వెనుక గల మొగరం బస్తీలో ఆదివారం కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాన్హోల్లో కెమికల్ వేసి నీళ్లు పో�
RRR Movie : RRR సినిమా చూస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
ఎస్ వీ మ్యాక్స్ థియేటర్ లో RRR మూవీ బెనిఫిట్ షో చూస్తుండగా అభిమాని ఓబులేసుకు(30) గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం అతన్ని హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు.
Man Died : ఒంగోలు రైల్వేస్టేషన్లో రైలు కిందపడి వ్యక్తి మృతి
మంచినీళ్లు పట్టుకుని తిరిగి వచ్చేసరికి రైలు కదులుతోంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి రైలు కింద పడిపోయాడు.
Prakasam Crime : కోడికత్తితో దాడి.. వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లిలో దారుణం జరిగింది. రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన అజేంద్రరెడ్డి హత్యచేశాడు.
Murder : కె.పి.హెచ్.బిలో దారుణం.. మిగిలిన బిర్యానీ కోసం వెళ్తే కొట్టి చంపారు..!
హైదరాబాద్ కె.పి.హెచ్.బిలో దారుణం జరిగింది. కస్టమర్ను దొంగంగా భావించిన రెస్టారెండ్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు.