Home » Man Died
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.
పాక్సన్ తన కుమార్తె తొమ్మిదవ పుట్టినరోజు పార్టీ నుండి ఒక తెలియని ప్రాంతం ద్వారా గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో తొమ్మిదేళ్ల క్రితం కుప్పకూలి, మరమ్మత్తు చేయని వంతెనను దాటాలని గూగుల్ మ్యాప�
కొండపై వాకింగ్ చేస్తుండగా అతను జారిపడ్డాడు. భార్య, పిల్లల చూస్తుండగానే అతను సుమారు 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయాడు.
కాకినాడ జిల్లాలో కెర్లంపూడి మండలం వేలంకలో కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాల పోటీల్లో విషాదం నెలకొంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Chemical Blast: అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడ గోల్ మసీదు వెనుక గల మొగరం బస్తీలో ఆదివారం కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాన్హోల్లో కెమికల్ వేసి నీళ్లు పో�
ఎస్ వీ మ్యాక్స్ థియేటర్ లో RRR మూవీ బెనిఫిట్ షో చూస్తుండగా అభిమాని ఓబులేసుకు(30) గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం అతన్ని హుటా హుటినా ఆసుపత్రికి తరలించారు.
మంచినీళ్లు పట్టుకుని తిరిగి వచ్చేసరికి రైలు కదులుతోంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి రైలు కింద పడిపోయాడు.
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కూకట్లపల్లిలో దారుణం జరిగింది. రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన అజేంద్రరెడ్డి హత్యచేశాడు.
హైదరాబాద్ కె.పి.హెచ్.బిలో దారుణం జరిగింది. కస్టమర్ను దొంగంగా భావించిన రెస్టారెండ్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు.